ETV Bharat / state

'చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు'

కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి సబ్జిమండి బస్తీలో ఇళ్లపై రాళ్లు వేస్తు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఖురేషి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చేతబడుల పేరుతో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

author img

By

Published : Oct 18, 2019, 8:25 PM IST

చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు వేస్తున్న వ్యక్తి అరెస్ట్​

కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాలను తగలబెడుతూ.. ఇంటిపై రాళ్లు వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పైనే ఇలా జరుగుతున్నందున బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహించి నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు ఖురేషి ఇంట్లో గుట్టలు గుట్టలుగా రాళ్లు, నిమ్మకాయలు ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెస్ట్​జోన్​ డీసీపీ సుమతి తెలిపారు.

చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు వేస్తున్న వ్యక్తి అరెస్ట్​

ఇదీ చూడండి: చిల్లెపల్లి చెక్​పోస్ట్​ వద్ద రూ.11 లక్షల 50 వేలు

కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాలను తగలబెడుతూ.. ఇంటిపై రాళ్లు వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పైనే ఇలా జరుగుతున్నందున బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహించి నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు ఖురేషి ఇంట్లో గుట్టలు గుట్టలుగా రాళ్లు, నిమ్మకాయలు ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెస్ట్​జోన్​ డీసీపీ సుమతి తెలిపారు.

చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు వేస్తున్న వ్యక్తి అరెస్ట్​

ఇదీ చూడండి: చిల్లెపల్లి చెక్​పోస్ట్​ వద్ద రూ.11 లక్షల 50 వేలు

Intro:DCP pcBody:DCP pcConclusion:*వెస్ట్ జోన్ ఇంచార్జ్ డిసిపి సుమతి*

కులసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్జి మండి లో జరిగిన విచిత్ర సంఘటన రాళ్లుపడడం

షెతబడి అని బస్తీవాసుల ఆందోళనతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు

షెతబడులు కవని ఛాలెంజేగా తీసుకున్న వెస్టజోన్ పోలీసులు

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ..అక్కడే ఉండి పసిగట్టి నిందితున్ని చాకచక్యంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిందితుడు దస్తగిరి కురెసి(45) ఉప్పర్ బస్తి,సబ్జి మండి, కూల్సుంపురా కు చెందినవాడు

అతని ఇంటిని సోదా చేయగా గుట్టలు గుట్టలుగా ఉన్న రాళ్లు, ఇంటికి పెద్ద ఎత్తున్న కట్టిన నిమ్మకాయలు

ఓ వర్గం వారిని టార్గెట్ చేసి గత మూడు సంవత్సరాలుగా ఇదే సమయంలో ఎవరికి చిక్కకుండా ప్రజలలో షెతబడి అని నమ్మెటట్లు ఇళ్లపైకి రాళ్లు విసురుతున్న నిందితుడు..

ప్రజల అమాయకత్వన్నీ కొందరు ఇలాంటి దుష్చేర్యాలకు పాల్పడుతున్న వారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అలాంటి సంఘటనలు ఏమైనా పునరావృతం ఐతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.