ETV Bharat / state

'క్రెడాయ్ తూర్పు ప్రాపర్టీ షోను ప్రజలు వినియోగించుకోవాలి' - hyderabad credai property show

క్రెడాయ్ తూర్పు హైదరాబాద్ ప్రాపర్టీ షోను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. 5 వేలకుపైగా యూనిట్లను విభిన్న బడ్జెట్​ల​కు తగిన రీతిలో క్రెడాయ్ తీర్చిదిద్దింది.

ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ తూర్పు ప్రాపర్టీ షో
author img

By

Published : Nov 9, 2019, 8:22 PM IST

భాగ్యనగరం సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో (తూర్పు)ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు. తూర్పు ప్రాంతానికి చెందిన రియాల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు, సరికొత్త ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శించనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షులు రామకృష్ణారావు తెలిపారు.
మొత్తం 62కి పైగా స్టాల్స్ ద్వారా అపార్ట్​మెంట్లు, విల్లాలు, ఫ్లాట్స్, వాణిజ్య ప్రదేశాలను ప్రదర్శనకు ఉంచారు. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో వినియోగదారులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తున్నట్లు డెవలపర్లు తమ ప్రదర్శనాల ద్వారా తెలియజేశారు.

ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ తూర్పు ప్రాపర్టీ షో

ఇవీ చూడండి : ఛలో ట్యాంక్‌బండ్‌: రాజకీయ నేతల గృహ నిర్బంధం

భాగ్యనగరం సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో (తూర్పు)ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు. తూర్పు ప్రాంతానికి చెందిన రియాల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు, సరికొత్త ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శించనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షులు రామకృష్ణారావు తెలిపారు.
మొత్తం 62కి పైగా స్టాల్స్ ద్వారా అపార్ట్​మెంట్లు, విల్లాలు, ఫ్లాట్స్, వాణిజ్య ప్రదేశాలను ప్రదర్శనకు ఉంచారు. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో వినియోగదారులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తున్నట్లు డెవలపర్లు తమ ప్రదర్శనాల ద్వారా తెలియజేశారు.

ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ తూర్పు ప్రాపర్టీ షో

ఇవీ చూడండి : ఛలో ట్యాంక్‌బండ్‌: రాజకీయ నేతల గృహ నిర్బంధం

Intro:హైదరాబాద్ : సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో (ఈస్ట్) ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. రెండు రోజులుగా జరిగే ఈ ప్రదర్శనను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. నగరంలోని తూర్పు ప్రాంతంలో గృహ కొనుగోలుదారులకు వృద్ధి చెందుతున్న అవకాశాలను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. తూర్పు ప్రాంతానికి చెందిన రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు సరికొత్త ప్రాజెక్టులను ఒకే చోట ప్రదర్శించనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షులు రామకృష్ణారావు తెలిపారు. ఈ ప్రదర్శనలో మొత్తం 62 పైగా స్టాల్స్ ద్వారా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్స్ వాణిజ్య ప్రదేశాలు సహా 5 వేలకు పైగా యూనిట్లను విభిన్న అవసరాలు బడ్జెట్ కు తగిన రీతిలో డెవలపర్లు ప్రదర్శించడం ద్వారా తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో వినియోగదారులకు గృహ పరిష్కారాలకు సంబంధించి అత్యుత్తమ అవకాశాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ మనం కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు నేతి సుభాష్ క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బైట్ : సబితాఇంద్రరెడ్డి (విద్యా శాఖ మంత్రి)
బైట్ : రామకృష్ణారావు (అధ్యక్షులు క్రెడాయ్)


Body:TG_Hyd_44_09_Property Show_Ab_TS10012


Conclusion:TG_Hyd_44_09_Property Show_Ab_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.