ETV Bharat / state

ఓయూ విద్యార్థులపై కేసు నమోదు

కరోనా వైరస్​ను కట్టడి చేయడానికి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

author img

By

Published : Mar 19, 2020, 5:17 AM IST

Updated : Mar 19, 2020, 6:55 AM IST

OU STUDENTS Strike in Hyderabad
ఓయూ విద్యార్థులపై కేసు నమోదు
ఓయూ విద్యార్థులపై కేసు నమోదు

కరోనా వైరస్​ రాష్ట్రాన్ని భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ నెల 31వరకు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు ఉస్మానియా, వాటి అనుబంధ కళాశాలలను బంద్ చేశారు.

వసతి గృహాల్లో విద్యుత్​, నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. దీనివల్ల అసహనానికి గురైన విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ధర్నా చేపట్టినందుకు ఓయూ పోలీసులు సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: ఆ ఐటీ సంస్థ ఆఫీస్​ కొబ్బరి తోటలోనే!

ఓయూ విద్యార్థులపై కేసు నమోదు

కరోనా వైరస్​ రాష్ట్రాన్ని భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ ఈ నెల 31వరకు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు ఉస్మానియా, వాటి అనుబంధ కళాశాలలను బంద్ చేశారు.

వసతి గృహాల్లో విద్యుత్​, నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. దీనివల్ల అసహనానికి గురైన విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ధర్నా చేపట్టినందుకు ఓయూ పోలీసులు సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: ఆ ఐటీ సంస్థ ఆఫీస్​ కొబ్బరి తోటలోనే!

Last Updated : Mar 19, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.