ETV Bharat / state

డివైడర్ మధ్యలో మొక్కలను తీనేసిన పశువులు - no protection to plants

తెలంగాణ సర్కారు ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సిద్ధమవుతోంది. కానీ గతంలో నాటిన మొక్కల రక్షణకు పలు చోట్ల పటిష్ఠ చర్యలు తీసుకోలేకపోయింది. హైదరాబాద్​ షేక్​పేట కూడలి సమీపంలోని రోడ్డు డివైడర్ మధ్యలో నాటిన మొక్కలను పశువులు తీనేస్తున్నాయి.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : Jun 6, 2020, 3:43 PM IST

భాగ్యనగరంలోని షేక్​పేట కూడలి నుంచి సెవెన్​ టూమ్ మార్గంలో డివైడర్​ ఏర్పాటు చేసి... హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం మధ్యలో తవ్వడం వల్ల అక్కడ నుంచి పశువులు రోడ్డు డివైడర్​ పైకి ఎక్కి మెుక్కలను తినేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు... నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డ్​లు ఏర్పాటు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

భాగ్యనగరంలోని షేక్​పేట కూడలి నుంచి సెవెన్​ టూమ్ మార్గంలో డివైడర్​ ఏర్పాటు చేసి... హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం మధ్యలో తవ్వడం వల్ల అక్కడ నుంచి పశువులు రోడ్డు డివైడర్​ పైకి ఎక్కి మెుక్కలను తినేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు... నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డ్​లు ఏర్పాటు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.