ETV Bharat / state

సర్కారుకు స్వచ్ఛంద సంస్థల బాసట.. రూ. 3 కోట్లు విరాళం

author img

By

Published : Apr 3, 2020, 3:22 PM IST

Updated : Apr 3, 2020, 5:19 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్వచ్ఛంద సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. తాజాగా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం సహాయనిధికి రూ. 3 కోట్ల విరాళాన్ని అందించారు.

చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... తమవంతు సాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ చెక్కును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

  1. జేఎస్‌ గుప్తా 1 కోటి రూపాయలు
  2. థ్రిల్ సిటీ నిర్వాహకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ 25 లక్షల రూపాయలు
  3. జలవిహార్ నిర్వాహకులు రామరాజు 15 లక్షల రూపాయలు
  4. గుజరాతి స్కూల్ నిర్వాహకులు ఘన శ్యాం పటేల్ 11 లక్షల రూపాయలు
  5. మహేశ్వరి భవన్ ట్రస్ట్ నిర్వాహకులు సురేష్ కనకాని 11 లక్షల రూపాయలు
  6. వంశీ రామ్ 10 లక్షల రూపాయలు
  7. జేమ్స్ అవెన్యూ నిర్వాహకులు పరమేష్ 10 లక్షల రూపాయలు
  8. శాంత శ్రీరామ్ నర్సయ్య 10 లక్షల రూపాయలు
  9. అభిరుచి స్వీట్స్ నిర్వాహకులు కోషోర్ 10 లక్షల రూపాయలు
  10. సాయిబాబా అండ్ కంపెనీ 10 లక్షల రూపాయలు
  11. ఆంధ్ర కెమికల్స్, లక్ష్మి దాస్ షా 07 లక్షల రూపాయలు
  12. రాజ్ తాడ్ల 05 లక్షల రూపాయలు
  13. చింతల రవీందర్, శుభం గార్డెన్స్ 05 లక్షల రూపాయలు
  14. గుజరాతి స్కూల్ ఆశిక్ కేడియ, గిరీష్ రంగ్ తేరా 05 లక్షల రూపాయలు
  15. గోపాల్ పీజీ రోడ్ 05 లక్షల రూపాయలు
  16. మానేపల్లి గోపి 05 లక్షల రూపాయలు
  17. సూర్యనారాయణ గురుప్రీత్ గాల్వనైసింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 05 లక్షల రూపాయలు
  18. కుమరం ఫిలమెట్స్, వీవీ నెట్స్ 04 లక్షల రూపాయలు
  19. విజయ్ కుమార్, విస్కాన్ ఫార్మా 03 లక్షల రూపాయలు
  20. ప్రదీప్, ప్రమోద్, ప్రశాంత్ 03 లక్షల రూపాయలు
  21. వివేక్ ఘంటా 03 లక్షల రూపాయలు
  22. పవన్ కుమార్ గౌడ్ 01 లక్షల రూపాయలు
  23. ఎంవీవీ సత్యనారాయణ 01 లక్షల రూపాయలు
  24. అశోక్ కుమార్, మహాలక్ష్మి, ఎల్‌పీజీ సెంటర్ 01 లక్షల రూపాయలు

ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్​... రూపొందించిన డీఆర్​డీవో

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... తమవంతు సాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ చెక్కును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

  1. జేఎస్‌ గుప్తా 1 కోటి రూపాయలు
  2. థ్రిల్ సిటీ నిర్వాహకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ 25 లక్షల రూపాయలు
  3. జలవిహార్ నిర్వాహకులు రామరాజు 15 లక్షల రూపాయలు
  4. గుజరాతి స్కూల్ నిర్వాహకులు ఘన శ్యాం పటేల్ 11 లక్షల రూపాయలు
  5. మహేశ్వరి భవన్ ట్రస్ట్ నిర్వాహకులు సురేష్ కనకాని 11 లక్షల రూపాయలు
  6. వంశీ రామ్ 10 లక్షల రూపాయలు
  7. జేమ్స్ అవెన్యూ నిర్వాహకులు పరమేష్ 10 లక్షల రూపాయలు
  8. శాంత శ్రీరామ్ నర్సయ్య 10 లక్షల రూపాయలు
  9. అభిరుచి స్వీట్స్ నిర్వాహకులు కోషోర్ 10 లక్షల రూపాయలు
  10. సాయిబాబా అండ్ కంపెనీ 10 లక్షల రూపాయలు
  11. ఆంధ్ర కెమికల్స్, లక్ష్మి దాస్ షా 07 లక్షల రూపాయలు
  12. రాజ్ తాడ్ల 05 లక్షల రూపాయలు
  13. చింతల రవీందర్, శుభం గార్డెన్స్ 05 లక్షల రూపాయలు
  14. గుజరాతి స్కూల్ ఆశిక్ కేడియ, గిరీష్ రంగ్ తేరా 05 లక్షల రూపాయలు
  15. గోపాల్ పీజీ రోడ్ 05 లక్షల రూపాయలు
  16. మానేపల్లి గోపి 05 లక్షల రూపాయలు
  17. సూర్యనారాయణ గురుప్రీత్ గాల్వనైసింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 05 లక్షల రూపాయలు
  18. కుమరం ఫిలమెట్స్, వీవీ నెట్స్ 04 లక్షల రూపాయలు
  19. విజయ్ కుమార్, విస్కాన్ ఫార్మా 03 లక్షల రూపాయలు
  20. ప్రదీప్, ప్రమోద్, ప్రశాంత్ 03 లక్షల రూపాయలు
  21. వివేక్ ఘంటా 03 లక్షల రూపాయలు
  22. పవన్ కుమార్ గౌడ్ 01 లక్షల రూపాయలు
  23. ఎంవీవీ సత్యనారాయణ 01 లక్షల రూపాయలు
  24. అశోక్ కుమార్, మహాలక్ష్మి, ఎల్‌పీజీ సెంటర్ 01 లక్షల రూపాయలు

ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్​... రూపొందించిన డీఆర్​డీవో

Last Updated : Apr 3, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.