ETV Bharat / state

ఆగని ఉద్ధృతి : రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

author img

By

Published : Aug 26, 2020, 9:25 AM IST

Updated : Aug 26, 2020, 10:37 AM IST

telangana CORONA  news
రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు నమోదు

09:21 August 26

ఆగని ఉద్ధృతి : రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

telangana CORONA  news
రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కొత్తగా రికార్డుస్థాయిలో మూడు వేల18 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య లక్షా 11 వేల 688కి చేరింది. మరో 10 మంది కొవిడ్‌ కాటుకు బలయ్యారు. దీంతో తెలంగాణలో కొవిడ్‌ మరణాల సంఖ్య 780కి చేరింది. కరోనా నుంచి 85 వేల 223 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 204, నల్గొండ జిల్లాలో 190, ఖమ్మం జిల్లాలో 161, వరంగల్ అర్బన్ జిల్లాలో 139, నిజామాబాద్ జిల్లాలో 136, కరీంనగర్ జిల్లాలో 127, మంచిర్యాల జిల్లాలో 103, జగిత్యాల జిల్లాలో 100, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95, సిద్దిపేట జిల్లాలో 88, పెద్దపలి జిల్లాలో 85, కామారెడ్డి జిల్లాలో 76, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 61వేల 40 మందికి కరోనా పరీక్షలు చేశారు.

09:21 August 26

ఆగని ఉద్ధృతి : రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

telangana CORONA  news
రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కొత్తగా రికార్డుస్థాయిలో మూడు వేల18 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య లక్షా 11 వేల 688కి చేరింది. మరో 10 మంది కొవిడ్‌ కాటుకు బలయ్యారు. దీంతో తెలంగాణలో కొవిడ్‌ మరణాల సంఖ్య 780కి చేరింది. కరోనా నుంచి 85 వేల 223 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 204, నల్గొండ జిల్లాలో 190, ఖమ్మం జిల్లాలో 161, వరంగల్ అర్బన్ జిల్లాలో 139, నిజామాబాద్ జిల్లాలో 136, కరీంనగర్ జిల్లాలో 127, మంచిర్యాల జిల్లాలో 103, జగిత్యాల జిల్లాలో 100, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95, సిద్దిపేట జిల్లాలో 88, పెద్దపలి జిల్లాలో 85, కామారెడ్డి జిల్లాలో 76, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 61వేల 40 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Last Updated : Aug 26, 2020, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.