ETV Bharat / state

నాయిని నర్సింహా రెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ముఠా గోపాల్

author img

By

Published : Nov 1, 2020, 6:09 PM IST

కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన సేవలు మరువలేమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్​లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద జరిగిన నాయని నర్సింహా రెడ్డి సంస్మరణ సభల్లో పాల్గొన్నారు.

Naini Narsinha Reddy mourning ceremony at musheerabad in hyderabad
నాయిని నర్సింహా రెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్​ ముషీరాబాద్​లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించారు. సభలకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ హాజరై నాయినికి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాయిని నర్సింహారెడ్డి కార్మిక నేతగా వేలాది మంది కార్మికులకు మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్​ ముషీరాబాద్​లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించారు. సభలకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ హాజరై నాయినికి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాయిని నర్సింహారెడ్డి కార్మిక నేతగా వేలాది మంది కార్మికులకు మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పలు సమస్యలకు పరిష్కారాలు... ఆ యువకుడి రూపకల్పనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.