ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : May 5, 2020, 4:31 PM IST

రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. హైదరాబాద్​ రహమత్​నగర్ డివిజన్​లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

mla maganti gopinath ingurated blood donation camp in hyderabad
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

హైదరాబాద్​ రహమత్​నగర్ డివిజన్​లో రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని గోపీనాథ్​ అన్నారు. శిబిరంలో సుమారు 300 మంది యువతీయువకులు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు.

హైదరాబాద్​ రహమత్​నగర్ డివిజన్​లో రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని గోపీనాథ్​ అన్నారు. శిబిరంలో సుమారు 300 మంది యువతీయువకులు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.