ETV Bharat / state

ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని

ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పారు.

author img

By

Published : Apr 22, 2019, 6:58 PM IST

ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని

కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే హస్తం నేతలు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని సవాల్ విసిరారు. లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు పోటీ కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని

ఇవీ చదవండి: నిన్న సున్నా.. నేడు 99.. అంతా ఇంటర్​ బోర్డు మాయ!

కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే హస్తం నేతలు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని సవాల్ విసిరారు. లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు పోటీ కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని

ఇవీ చదవండి: నిన్న సున్నా.. నేడు 99.. అంతా ఇంటర్​ బోర్డు మాయ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.