ETV Bharat / state

TALASANI: 'కరోనాను తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే'

author img

By

Published : Jul 11, 2021, 6:22 AM IST

హైదరాబాద్​లో జరిగే బోనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా బోనాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

MINISTER TALASANI
MINISTER TALASANI

కరోనా నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండగ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతేడాది కరోనా విజృంభణ కారణంగా.. బోనాల పండుగను వైభవంగా నిర్వహించలేకపోయామన్న తలసాని.. ఈసారి పెద్దఎత్తున చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. నేడు గోల్కొండ బోనాలు, ఈనెల 25,26 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 1న ఓల్డ్​ సిటీ బోనాల ఉత్సవాలు ఉంటాయన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాలనే ఉత్సాహంతో భక్తులు ఉన్నారంటున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

కరోనాను తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే

ఇదీచూడండి: BONALU: నేటి నుంచే ఆషాడమాస బోనాలు.. సర్వాంగ సుందరంగా ఆలయాలు

కరోనా నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండగ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతేడాది కరోనా విజృంభణ కారణంగా.. బోనాల పండుగను వైభవంగా నిర్వహించలేకపోయామన్న తలసాని.. ఈసారి పెద్దఎత్తున చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. నేడు గోల్కొండ బోనాలు, ఈనెల 25,26 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 1న ఓల్డ్​ సిటీ బోనాల ఉత్సవాలు ఉంటాయన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాలనే ఉత్సాహంతో భక్తులు ఉన్నారంటున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

కరోనాను తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే

ఇదీచూడండి: BONALU: నేటి నుంచే ఆషాడమాస బోనాలు.. సర్వాంగ సుందరంగా ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.