ETV Bharat / state

అమీర్​పేట మెట్రో ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్..

author img

By

Published : Sep 23, 2019, 8:30 PM IST

అమీర్​పేట మెట్రోస్టేషన్​ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను ఇంజినీరింగ్​ నిపుణులు పరిశీలించి సూచనలు ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా అధికారులను​ ఆదేశించారు.

'అమీర్​పేట ఘటనలాంటివి పునరావృతం కాకూడదు '
  • Truly unfortunate accident at Ameerpet metro station yesterday leading to young woman, Mounika’s death. My condolences to her family

    Have instructed MD, HMRL to get the matter thoroughly investigated by independent engineering experts and take required remedial measures 1/2

    — KTR (@KTRTRS) September 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమీర్​పేట మెట్రో ఘటన అనుకోని సంఘటన అయినప్పటికీ దాన్ని తీవ్రంగా పరిగణించాలని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు ట్విట్టర్​ వేదికగా సూచించారు. అన్ని స్టేషన్ నిర్మాణాలు, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇంజినీరింగ్​ అధికారులను ఆదేశించారు. నాణ్యత, భద్రతా అంశంలో సాధించిన ఖ్యాతిని హైదరాబాద్ మెట్రో కొనసాగించాలని చెప్పారు. భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి కేటీఆర్‌... బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎల్​అండ్​టీ యాజమాన్యానికి సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చించిన ఎల్​అండ్​టీ యాజమాన్యం రూ.20 లక్షలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.

ఇదీ చూడండి: అమీర్​పేట మెట్రోస్టేషన్​లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి

  • Truly unfortunate accident at Ameerpet metro station yesterday leading to young woman, Mounika’s death. My condolences to her family

    Have instructed MD, HMRL to get the matter thoroughly investigated by independent engineering experts and take required remedial measures 1/2

    — KTR (@KTRTRS) September 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమీర్​పేట మెట్రో ఘటన అనుకోని సంఘటన అయినప్పటికీ దాన్ని తీవ్రంగా పరిగణించాలని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు ట్విట్టర్​ వేదికగా సూచించారు. అన్ని స్టేషన్ నిర్మాణాలు, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇంజినీరింగ్​ అధికారులను ఆదేశించారు. నాణ్యత, భద్రతా అంశంలో సాధించిన ఖ్యాతిని హైదరాబాద్ మెట్రో కొనసాగించాలని చెప్పారు. భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి కేటీఆర్‌... బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎల్​అండ్​టీ యాజమాన్యానికి సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చించిన ఎల్​అండ్​టీ యాజమాన్యం రూ.20 లక్షలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.

ఇదీ చూడండి: అమీర్​పేట మెట్రోస్టేషన్​లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి

Intro:Body:

rk


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.