ETV Bharat / state

కావేటి లక్ష్మినారాయణ మృతి... కేటీఆర్ సంతాపం - telangana news

తెరాస సీనియర్ నాయకులు కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని పార్థీవదేహానికి నివాళులు అర్పించి... తన కుటుంబ సభ్యులను కేటీఆర్​ పరామర్శించారు.

కావేటి లక్ష్మినారాయణ మృతి
కావేటి లక్ష్మినారాయణ మృతి
author img

By

Published : Jun 15, 2021, 1:23 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల మంత్రి కేటీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని పార్థీవదేహానికి నివాళులు అర్పించి...తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మినారాయణ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

‌కేటీఆర్​తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మినారాయణకు నివాళులు అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కావేటి లక్ష్మినారాయణ మృతి పట్ల మంత్రి కేటీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని పార్థీవదేహానికి నివాళులు అర్పించి...తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మినారాయణ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

‌కేటీఆర్​తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లక్ష్మినారాయణకు నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి: 'రూల్స్​' పాటించమన్నందుకు డీలర్​తో ఫైటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.