ETV Bharat / state

పెళ్లైన పన్నెండేళ్లకు ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది

12 ఏళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవకే భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఏం చేయాలో పాలుపోని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

author img

By

Published : Dec 25, 2019, 6:01 PM IST

missing
భర్తతో గొడవ... ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

హైదరాబాద్​ మియాపూర్​కు చెందిన బత్తుల శ్రీకాంత్ రెడ్డి, సౌమ్య దంపతులకు గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు నీరజ్, కూతురు మానస ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఈ నెల 20వ తేదీన చిన్న గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన సౌమ్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని చిలకలగూడ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్​లో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది.

రోజూ మాదిరిగానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉన్న భార్యా పిల్లలు వచ్చేసరికి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆ మరుసటి రోజు పిల్లలు, సౌమ్య తమ ఇంటికి వచ్చారంటూ శ్రీకాంత్ అత్త ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ ఫోన్ చేయగా... పిల్లలను ఇంట్లోనే వదిలి పెట్టి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంటనే అత్తగారింటికి వచ్చిన శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తతో గొడవ... ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

ఇవీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం

హైదరాబాద్​ మియాపూర్​కు చెందిన బత్తుల శ్రీకాంత్ రెడ్డి, సౌమ్య దంపతులకు గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు నీరజ్, కూతురు మానస ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఈ నెల 20వ తేదీన చిన్న గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన సౌమ్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని చిలకలగూడ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్​లో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది.

రోజూ మాదిరిగానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉన్న భార్యా పిల్లలు వచ్చేసరికి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆ మరుసటి రోజు పిల్లలు, సౌమ్య తమ ఇంటికి వచ్చారంటూ శ్రీకాంత్ అత్త ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ ఫోన్ చేయగా... పిల్లలను ఇంట్లోనే వదిలి పెట్టి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంటనే అత్తగారింటికి వచ్చిన శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తతో గొడవ... ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

ఇవీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం

Intro:సికింద్రాబాద్ యాంకర్..భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవల మూలంగా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..బత్తుల శ్రీకాంత్ రెడ్డి సౌమ్య దంపతులకు గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు..వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నట్లు వారు పాఠశాలకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు..మియాపూర్ లో నివాసముంటున్న దంపతుల మధ్య ఈనెల 20వ తేదీన చిన్న గొడవ జరిగినట్లు తెలిపారు.మనస్థాపానికి గురైన అతని భార్య సౌమ్య అన్న ఇద్దరు పిల్లలు అయినా నీరజ్ మనసా లను వెంటబెట్టుకొని పుట్టింటికి వచ్చింది..చిలకలగూడ పిఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లోని పుట్టింటికి సౌమ్య తన పిల్లల్ని తీసుకొని వచ్చింది..రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉన్న భార్య పిల్లలు వచ్చేసరికి కనబడక పోవడంతో ఆందోళనకు గురయ్యాడు..ఆ మరుసటి రోజు పిల్లలు తన భార్య శ్రీనివాస్ నగర్ కు వచ్చారని శ్రీకాంత్ అత్త అతనికి ఫోన్లో సమాచారం ఇచ్చింది..అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అతను తిరిగి ఫోన్ చేయగా పిల్లలను ఇంట్లో వదలి సౌమ్య బయటకు వెళ్ళిపోయింది అని శ్రీకాంత్ కు అతని అత్త తెలిపింది..దీంతో అతను శ్రీనివాస్ నగర్ కు వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో అతని అత్త తో మాట్లాడి పిల్లల్ని తీసుకుని మియాపూర్ కి వెళ్ళాడు..వెంటనే తెలిసిన బంధువులు చుట్టాలు స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినప్పటికీ తన భార్య గురించి ఎలాంటి సమాచారం లభించలేదు..భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పిఎస్ లో అదృశ్యం కేసు కింద నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.