ETV Bharat / state

'ఫోటోలతో బెదిరించి యువతిని లోబర్చుకున్నాడు'

ఓ యువతిని లోబర్చుకుని గర్భవతిని చేసి మోసగించిన యువకుడిపై హైదరాబాద్​ ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తామని సీఐ తెలిపారు.

author img

By

Published : Jul 1, 2019, 10:09 PM IST

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రవణ్‌కుమార్​పై కేసు నమోదు

హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి బయటకు వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ల శ్రవణ్‌కుమార్ వెంటపడి వేధించాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సమయంలో తీసుకున్న ఫోటోలను చూపించి బెదిరించి గర్భవతిని చేశాడని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కుమార్తె ఆరోగ్య విషయంలో అనుమానం వచ్చిన తండ్రి వైద్య పరీక్షలు చేయించాడని పేర్కొన్నారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తాం : సీఐ
ఆమె గర్భం దాల్చగా..పిండం కడుపులోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని వివరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రవణ్‌కుమార్​పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి :సచివాలయం పరిశీలించిన కాంగ్రెస్​ నేతలు

హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి బయటకు వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ల శ్రవణ్‌కుమార్ వెంటపడి వేధించాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సమయంలో తీసుకున్న ఫోటోలను చూపించి బెదిరించి గర్భవతిని చేశాడని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కుమార్తె ఆరోగ్య విషయంలో అనుమానం వచ్చిన తండ్రి వైద్య పరీక్షలు చేయించాడని పేర్కొన్నారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తాం : సీఐ
ఆమె గర్భం దాల్చగా..పిండం కడుపులోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని వివరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రవణ్‌కుమార్​పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి :సచివాలయం పరిశీలించిన కాంగ్రెస్​ నేతలు

Intro:TG_WGL_16_01_NCC_TEST_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ అర్బన్ జిల్లా కాశిబుగ్గ లోని నరేంద్ర నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదటిసారిగా ఏం సి సి ఆర్మీ వింగ్ అనుమతి రావడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు 8 తరగతి 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మొదటగా దేహదారుఢ్య పరీక్ష నిర్వహించి అనంతరం రాత పరీక్ష నిర్వహించారు 200 మంది విద్యార్థులకు కు పరీక్షలు నిర్వహించిన అధికారులు చివరగా 100 మందిని ఎంపిక చేశారు చిన్నతనం నుంచి ఎన్ సి సి లో రాణిస్తే విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ తెలిపారు
బైట్ రవీందర్ ర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.