ETV Bharat / state

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

author img

By

Published : Jul 9, 2021, 5:26 PM IST

రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. తాజాగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తూ ఎల్.రమణ ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అధికార తెరాస పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్.రమణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'
L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'
L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'

ఇదీ చదవండి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.