ETV Bharat / state

మందుబాబులకు భారీ షాకిచ్చిన ఏపీ సర్కారు

author img

By

Published : May 5, 2020, 12:38 PM IST

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో మద్యం ధరలు
ఏపీలో మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మద్యం ధరలు మరోసారి భారీగా పెంచింది. ఇప్పుడున్న రేట్లపై మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సర్కారు మద్యం ధరలను పెంచింది. నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.

ఇటీవల పెంచిన 25 శాతానికి తాజాగా పెంచిన 50 శాతం కలిపి.. మెుత్తంగా 75 శాతం మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దుకాణాలు తెరవవద్దని ఏపీఎస్బీసీఎల్​కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మద్యం ధరలు మరోసారి భారీగా పెంచింది. ఇప్పుడున్న రేట్లపై మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సర్కారు మద్యం ధరలను పెంచింది. నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.

ఇటీవల పెంచిన 25 శాతానికి తాజాగా పెంచిన 50 శాతం కలిపి.. మెుత్తంగా 75 శాతం మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దుకాణాలు తెరవవద్దని ఏపీఎస్బీసీఎల్​కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన పెట్రో ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.