ETV Bharat / state

కలకలం రేపుతున్న చిరుత సంచారం

author img

By

Published : Jun 3, 2020, 6:06 PM IST

Updated : Jun 4, 2020, 2:00 AM IST

హైదరాబాద్ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సీసీ ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోన్నట్లు చెప్పారు.

Leopard wandering in Hyderabad outcuts
కలకలం రేపుతున్న చిరుత సంచారం

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

కలకలం రేపుతున్న చిరుత సంచారం

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

కలకలం రేపుతున్న చిరుత సంచారం

ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం

Last Updated : Jun 4, 2020, 2:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.