ETV Bharat / state

జీవన్​రెడ్డి విజయంతో తెరాస కంగు తిన్నది: కుంతియా

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఘనవిజయం సాధించటంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోవటం ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా.

author img

By

Published : Mar 27, 2019, 4:09 PM IST

ఎమ్మెల్సీ విజయంపై కుంతియా స్పందన
ఎమ్మెల్సీ విజయంపై కుంతియా స్పందన
ఈవీఎంలతో మతలబు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తెరాస... బ్యాలెట్‌ పేపరుతో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలతో కంగుతిన్నదని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస పరాజయం చెందటం ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందన్నారు. ఇదే నిజమైన ప్రజా విజయమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ

ఎమ్మెల్సీ విజయంపై కుంతియా స్పందన
ఈవీఎంలతో మతలబు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తెరాస... బ్యాలెట్‌ పేపరుతో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలతో కంగుతిన్నదని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస పరాజయం చెందటం ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందన్నారు. ఇదే నిజమైన ప్రజా విజయమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఈవీఎంలను మాయ చేసి అధికారం చేపట్టారు: టీపీసీసీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.