ETV Bharat / state

చౌకీదార్​కే మరోసారి అవకాశం ఇద్దాం : కిషన్ రెడ్డి - BJP\

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జంటనగరల్లోని అభ్యర్థులు రోడ్​ షోల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్ లోక్​సభ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి వారాసిగూడ నుంచి రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీకి మరోసారి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడలో రోడ్‌ షో
author img

By

Published : Apr 4, 2019, 3:07 PM IST

Updated : Apr 4, 2019, 8:35 PM IST

సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడ నుంచి రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షో వారాసిగూడ, అంబర్‌ నగర్, బౌద్ధనగర్, సీతాఫల్ మండి మీదుగా సికింద్రాబాద్ వైపు సాగింది. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే మోదీని ఎన్నుకోవాలని స్థానిక ప్రజలకు వెన్నంటే ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడలో రోడ్‌ షో

ఇవీ చూడండి:కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్​

సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడ నుంచి రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షో వారాసిగూడ, అంబర్‌ నగర్, బౌద్ధనగర్, సీతాఫల్ మండి మీదుగా సికింద్రాబాద్ వైపు సాగింది. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే మోదీని ఎన్నుకోవాలని స్థానిక ప్రజలకు వెన్నంటే ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడలో రోడ్‌ షో

ఇవీ చూడండి:కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్​

sample description
Last Updated : Apr 4, 2019, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.