ETV Bharat / state

'అవగాహన కల్పించి ఎయిడ్స్​ను అరికడదాం'

Kamineni Hospitals Organized AIDS Awareness Walk: ఎయిడ్స్‌ అనగానే.. చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాట "అదింకా ఉందా?" అనే. ఒకప్పుడు దాని పేరు వింటేనే గడగడలాడిన మనం ఇప్పుడది ఉందంటే ఆశ్చర్యపోయే స్థితికి చేరుకున్నాం. ఎయిడ్స్​ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఈ వాక్​లో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ మేరకు హెచ్ఓడీ, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి ఎయిడ్స్ అవగాహన నడకను జెండా ఊపి ప్రారంభించారు.

author img

By

Published : Dec 1, 2022, 7:54 PM IST

AIDS Awareness Walk
AIDS Awareness Walk

Kamineni Hospitals Organized AIDS Awareness Walk: ప్రజలకు ఎయిడ్స్​పై అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టాలని, ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ వాక్​ను నిర్వహించింది. ఎల్బీనగర్​లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్​లో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామినేని హాస్పిటల్స్ అవగాహన కల్పించి ఎయిడ్స్​ను అరికడదాం అనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించారు.

ఈ మేరకు హెచ్ఓడీ, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి ఎయిడ్స్ అవగాహన నడకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్​కు చెందిన డాక్టర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద హెచ్ఐవీ అంటువ్యాధిని కలిగిన దేశంగా భారతదేశం ఉందన్నారు. అవగాహనతోనే ఎయిడ్స్​ను దరిచేరనీయవచ్చని, ప్రజల్లో అవగాహనను చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చేయడంలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని అని తెలిపారు.

Kamineni Hospitals Organized AIDS Awareness Walk: ప్రజలకు ఎయిడ్స్​పై అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టాలని, ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ వాక్​ను నిర్వహించింది. ఎల్బీనగర్​లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్​లో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామినేని హాస్పిటల్స్ అవగాహన కల్పించి ఎయిడ్స్​ను అరికడదాం అనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించారు.

ఈ మేరకు హెచ్ఓడీ, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి ఎయిడ్స్ అవగాహన నడకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్​కు చెందిన డాక్టర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద హెచ్ఐవీ అంటువ్యాధిని కలిగిన దేశంగా భారతదేశం ఉందన్నారు. అవగాహనతోనే ఎయిడ్స్​ను దరిచేరనీయవచ్చని, ప్రజల్లో అవగాహనను చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చేయడంలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని అని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.