ETV Bharat / state

పసిడి కాంతుల్లో మెరిసిన పడతులు - jewellary expo in hyderabad

మెరుపుతీగ లాంటి సుందరాంగులు పసిడికాంతిలో మెరిసిపోయారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ది జ్యూవెల్లరీ ఎక్స్​పో పేరిట బంగారు అభరణాల ప్రదర్శన ఏర్పాటులో ముద్దుగుమ్మలు సందడి చేశారు.

jewellary expo in hyderabad
హైదరాబాద్​లో జ్యూవెల్లరీ ఎక్స్​పో
author img

By

Published : Dec 13, 2019, 8:01 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో ది జ్యూవెల్లరీ ఎక్స్​పో పేరిట బంగారు ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. సినీనటి అక్షిత సోనవనే ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అక్షిత సోనవనేతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌, పేజ్‌త్రీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. బంగారు అభరణాలంటే ప్రతి అమ్మాయి ఇష్టపడుతుందని అక్షిత అన్నారు. వేడుకలకు, ఉత్సవాలతో పాటు ఆయా సందర్భాలకు తగిన విధంగా అలంకరణ ఉండాలన్నారు.

హైదరాబాద్​లో జ్యూవెల్లరీ ఎక్స్​పో

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో ది జ్యూవెల్లరీ ఎక్స్​పో పేరిట బంగారు ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. సినీనటి అక్షిత సోనవనే ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అక్షిత సోనవనేతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌, పేజ్‌త్రీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. బంగారు అభరణాలంటే ప్రతి అమ్మాయి ఇష్టపడుతుందని అక్షిత అన్నారు. వేడుకలకు, ఉత్సవాలతో పాటు ఆయా సందర్భాలకు తగిన విధంగా అలంకరణ ఉండాలన్నారు.

హైదరాబాద్​లో జ్యూవెల్లరీ ఎక్స్​పో
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.