ETV Bharat / state

తరావి నమాజ్​ ఇళ్లలోనే చేసుకోవాలి: జామియా నిజామియా వీసీ

author img

By

Published : Apr 17, 2020, 8:43 AM IST

రంజాన్ మాసంలో చేసే తరావి నమాజ్.. ఇళ్లలోనే చేసుకోవాలని జామియా నిజామియా వీసీ మౌలానా ముఫ్తి ఖలీల్ అహ్మద్ ముస్లింలను కోరారు. ప్రజలు ఒకే చోట గుమిగూడటం వల్ల కరోనా ప్రబలుతుందని.. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తరావి నమాజ్​ ఇళ్లలోనే చేసుకోవాలి: జామియా నిజామియా వీసీ
తరావి నమాజ్​ ఇళ్లలోనే చేసుకోవాలి: జామియా నిజామియా వీసీ


రంజాన్ మాసంలో చేసే తరావి నమాజ్.. ఇళ్లల్లోనే చేసుకోవాలని జామియా నిజామియా వీసీ మౌలానా ముఫ్తి ఖలీల్ అహ్మద్ ముస్లింలను కోరారు. ఈ నెలలో రంజాన్ మాసం ప్రారంభం కానునున్నందున ఆయన విజ్ఞప్తి చేశారు. రోజువారీ, శుక్రవారం నమాజ్​లు ఇళ్లలోనే చేసుకుంటుండగా.. రంజాన్ మాసం తరావి నమాజ్ కూడా తమ తమ ఇళ్లలో చేసుకోవాలని కోరారు. ప్రజలు ఒకే చోట గుమిగూడటం వల్ల కరోనా ప్రబలుతుందని.. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తెలిపారు.


రంజాన్ మాసంలో చేసే తరావి నమాజ్.. ఇళ్లల్లోనే చేసుకోవాలని జామియా నిజామియా వీసీ మౌలానా ముఫ్తి ఖలీల్ అహ్మద్ ముస్లింలను కోరారు. ఈ నెలలో రంజాన్ మాసం ప్రారంభం కానునున్నందున ఆయన విజ్ఞప్తి చేశారు. రోజువారీ, శుక్రవారం నమాజ్​లు ఇళ్లలోనే చేసుకుంటుండగా.. రంజాన్ మాసం తరావి నమాజ్ కూడా తమ తమ ఇళ్లలో చేసుకోవాలని కోరారు. ప్రజలు ఒకే చోట గుమిగూడటం వల్ల కరోనా ప్రబలుతుందని.. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తెలిపారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.