ETV Bharat / state

'ప్రశాంతంగా బియ్యం పంపిణీ'

author img

By

Published : Apr 1, 2020, 3:24 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది. తెల్లరేషన్ కార్డుదారుల కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు.

interview with Civil Supply Chairman
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​తో ముఖాముఖి

లాక్​డౌన్​ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తోంది. ఎంపిక చేసిన చౌక దుకాణాల్లో పంపిణీ జరగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని అంటున్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​తో ముఖాముఖి

ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం

లాక్​డౌన్​ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 12 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తోంది. ఎంపిక చేసిన చౌక దుకాణాల్లో పంపిణీ జరగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని అంటున్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​తో ముఖాముఖి

ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.