ETV Bharat / state

ఓటేసిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్​ నాగేశ్వర్ - హిమయత్ నగర్​

మహబూబ్​నగర్- హైదరాబాద్​- రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్.. హైదరాబాద్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Independent MLC Candidate Professor Nageshwar casted his vote in hyderabad
ఓటేసిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్​ నాగేశ్వర్
author img

By

Published : Mar 14, 2021, 3:46 PM IST

Updated : Mar 14, 2021, 4:14 PM IST

హైదరాబాద్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. హిమాయత్ నగర్​లోని ఉర్దూ పాఠశాలలో మహబూబ్​నగర్- హైదరాబాద్​- రంగారెడ్డి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్​ నాగేశ్వర్..​ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ పోలింగ్​లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు నాగేశ్వర్. కొవిడ్​ నిబంధనలను పాటించాలని ఓటర్లకు సూచించారు.

హైదరాబాద్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. హిమాయత్ నగర్​లోని ఉర్దూ పాఠశాలలో మహబూబ్​నగర్- హైదరాబాద్​- రంగారెడ్డి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్​ నాగేశ్వర్..​ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ పోలింగ్​లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు నాగేశ్వర్. కొవిడ్​ నిబంధనలను పాటించాలని ఓటర్లకు సూచించారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన నేతలు, అధికారులు

Last Updated : Mar 14, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.