ETV Bharat / state

త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం - lighting

పంద్రాగస్టు వేడుకల కోసం  భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఎటుచూసిన త్రివర్ణశోభిత కాంతులీనుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కారించుకొని నగరంలోని భవంతులు, ప్రధాన ప్రాంతాలు త్రివర్ణ కాంతులతో శోభాయమానంగా తయారయ్యాయి.

త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోతున్న భాగ్యనగరం
author img

By

Published : Aug 14, 2019, 11:49 PM IST

హైదరాబాద్​ నగరంలో పంద్రాగస్టు సందడి మొదలైంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులుతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన వెలుగుల్లో నిశిరాత్తిరి వేళ నింగి, నేల మధ్య జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్లుగా ప్రకాశిస్తున్నాయి విద్యుద్దీపాలు. జెండా పండుగ కోసం....నగరంలోని అసెంబ్లీ, బీఆర్కే భవన్‌, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్, అమరవీరుల స్థూపం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్నాయి.

త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం

ఇదీ చూడండి: ధగధగ విద్యుత్ కాంతులతో కాళేశ్వరం ప్రాజెక్టు

హైదరాబాద్​ నగరంలో పంద్రాగస్టు సందడి మొదలైంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులుతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన వెలుగుల్లో నిశిరాత్తిరి వేళ నింగి, నేల మధ్య జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్లుగా ప్రకాశిస్తున్నాయి విద్యుద్దీపాలు. జెండా పండుగ కోసం....నగరంలోని అసెంబ్లీ, బీఆర్కే భవన్‌, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్, అమరవీరుల స్థూపం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్నాయి.

త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం

ఇదీ చూడండి: ధగధగ విద్యుత్ కాంతులతో కాళేశ్వరం ప్రాజెక్టు

Intro:కరీంనగర్ టౌన్ : నడిరోడ్డుపై విగ్రహ స్థాపన కోసం గొయ్యి తీసి పనులు చేస్తున్న, చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ , పోలీసులు.
ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపైనే ఆర్ బి వి ఆర్ ఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ,ఉదయం 10 గంటలనుండి సుమారు మూడు గంటల పాటు నడిరోడ్డుపై గుంత తవ్వుతుంటే, ఇటు పోలీసులు గాని అటు నగరపాలక సంస్థ గాని ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించలేదు, పోలీసులకు సమాచారం ఇస్తే పని పూర్తి అయిపోయాక మొక్కుబడిగా వాళ్ళు వచ్చి వెళ్లారు. నగరపాలక సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టకూడదు, అసలు కరీంనగర్ లో ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టడానికి రోడ్డుపై పర్మిషన్ ఇవ్వడం లేదు అయినా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలను ప్రశ్నించారు.
మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణం కోసం, నల్ల కనెక్షన్ల కోసం, ఇంటి బిల్లుల కోసం, చెప్పులరిగేలా తిరిగినా కూడా ఏది పని కాదు, కానీ ఇలాంటి విగ్రహాలు నెలకొల్పడానికి క్షణాల్లో పనులు పూర్తి అవుతాయి ఇదేమీ కార్పొరేషన్ అనుకుంటున్నారు.Body:YyConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.