ETV Bharat / state

'స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను' - hyderabad

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్​లో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ఛైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్​ వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి ప్రెస్​క్లబ్​లో వివరించారు.

స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
author img

By

Published : Aug 4, 2019, 5:41 PM IST

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్​లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను...వెలికితీసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ ప్రెస్​క్లబ్​కు వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి వివరించారు. తిరుమల కొండపై స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయనన్నారు. ఎస్వీబీసీ కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు చేసేందుకు కృషి చేస్తానని.. అదే తన ధ్యేయమని వెల్లడించారు.

స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
ఇదీ చూడండి:క్లిక్​ క్లిక్​: చంద్రయాన్​-2 కెమెరాతో భూమి ఫొటోలు

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్​లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను...వెలికితీసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ ప్రెస్​క్లబ్​కు వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి వివరించారు. తిరుమల కొండపై స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయనన్నారు. ఎస్వీబీసీ కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు చేసేందుకు కృషి చేస్తానని.. అదే తన ధ్యేయమని వెల్లడించారు.

స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
ఇదీ చూడండి:క్లిక్​ క్లిక్​: చంద్రయాన్​-2 కెమెరాతో భూమి ఫొటోలు
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.