ETV Bharat / state

సీజేఐని కలిసిన హిమాచల్​ గవర్నర్​ దత్తాత్రేయ, భాజపా నేత లక్ష్మణ్​

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను... హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మర్యాదపూర్వంగా కలిశారు. సీజేఐగా జస్టీస్​ ఎన్వీ రమణ నియామకం కావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని దత్తాత్రేయ అన్నారు.

author img

By

Published : Jun 15, 2021, 7:36 PM IST

Himachal Pradesh Governor Dattatreya met CJI Justice NV Ramana
సీజేఐని కలిసిన దత్తాత్రేయ, కె. లక్ష్మణ్​

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్​ ఎన్వీ రమణ నియామకం కావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని... హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్​ రాజ్​భవన్​లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి... హిమాచల్‌ప్రదేశ్‌ సంప్రదాయమైన టోపి, శాలువాతో ఆయన్ను సన్మానించారు.

Himachal Pradesh Governor Dattatreya met CJI Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్​ గవర్నర్​ దత్తాత్రేయ
Himachal Pradesh Governor Dattatreya met CJI Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్​ గవర్నర్​ దత్తాత్రేయ

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను కలిశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని తెలుగు వ్యక్తి అధిరోహించడం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు గర్వకారణమని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 మందికి పెంచటం సంతోషకరమన్నారు.

BJP OBC Morcha national president met cji Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​

ఇదీ చదవండి: Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్​ ఎన్వీ రమణ నియామకం కావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని... హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్​ రాజ్​భవన్​లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి... హిమాచల్‌ప్రదేశ్‌ సంప్రదాయమైన టోపి, శాలువాతో ఆయన్ను సన్మానించారు.

Himachal Pradesh Governor Dattatreya met CJI Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్​ గవర్నర్​ దత్తాత్రేయ
Himachal Pradesh Governor Dattatreya met CJI Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్​ గవర్నర్​ దత్తాత్రేయ

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను కలిశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని తెలుగు వ్యక్తి అధిరోహించడం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు గర్వకారణమని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 మందికి పెంచటం సంతోషకరమన్నారు.

BJP OBC Morcha national president met cji Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​

ఇదీ చదవండి: Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.