ETV Bharat / state

కరుణ గోపాల్​ను సత్కరించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్​ ప్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ వ్యవస్థాపకురాలు కరుణ గోపాల్​కు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ రాజ్​భవన్ అతిథిగృహంలో ఆమెను సత్కరించారు.

author img

By

Published : Jan 22, 2021, 5:39 AM IST

himachal-pradesh-governor-bandaru-dattatreya
కరుణ గోపాల్​ను సత్కరించిన బండారు దత్తాత్రేయ

ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్..​ ప్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ వ్యవస్థాపకురాలు కరుణ గోపాల్​కు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్ అతిథిగృహంలో ఆమెను సత్కరించారు. దేశంలో పట్టణ సంస్కరణలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కరుణ గోపాల్​కు సూచించారు.

ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్..​ ప్యూచరిస్టిక్ సిటీస్ సంస్థ వ్యవస్థాపకురాలు కరుణ గోపాల్​కు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్ అతిథిగృహంలో ఆమెను సత్కరించారు. దేశంలో పట్టణ సంస్కరణలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కరుణ గోపాల్​కు సూచించారు.

ఇదీ చదవండి: దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతారా..?: విజయశాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.