ETV Bharat / state

భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ వాయిదా

మున్సిపాలిటీల్లో వార్డుల విభజన వివాదంపై హైకోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది.

author img

By

Published : Jul 24, 2019, 7:50 PM IST

మున్సిపాలిటీ

భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వ్యాజ్యాలపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసింది. ఇదివరకే నిజామాబాద్ కార్పొరేషన్, కోరుట్ల, మెట్​పల్లి, నిర్మల్, భూపాలపల్లి, ఆర్మూరు, మిర్యాలగూడ తదితర పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధంగా సాగాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ప్రక్రియ కొనసాగిస్తే ఎన్నికలకు వెళ్లవచ్చునని స్వేచ్ఛనిచ్చింది.

ఎన్నికల ప్రక్రియ వాయిదా

ఇవీ చూడండి: రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వ్యాజ్యాలపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసింది. ఇదివరకే నిజామాబాద్ కార్పొరేషన్, కోరుట్ల, మెట్​పల్లి, నిర్మల్, భూపాలపల్లి, ఆర్మూరు, మిర్యాలగూడ తదితర పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధంగా సాగాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ప్రక్రియ కొనసాగిస్తే ఎన్నికలకు వెళ్లవచ్చునని స్వేచ్ఛనిచ్చింది.

ఎన్నికల ప్రక్రియ వాయిదా

ఇవీ చూడండి: రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

Intro:ఫైల్: TG_KRN_42_24_KTR BIRTHDAY_MEGA SEVA_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్ 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా సేవా భావం వెల్లివిరిసింది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాసరి పద్మ, హనుమయ్య దంపతులు మెగా సేవా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని 93 మంది విద్యార్థులకు 93 సైకిళ్లు, గతేడాది పదవతరగతి పరీక్షల్లో లో 9 జి పి ఏ కు పైగా మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల నగదు బహుమతి అందజేశారు. అలాగే హరితహారం కార్యక్రమం లో భాగంగా కనగర్తి గ్రామంలో నాటిన మొక్కల సంరక్షణ కోసం 1000 ట్రీ కార్డులను కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయల నగదును ఆ గ్రామ సర్పంచ్ కి అందజేశారు. అలాగే పాఠశాలను విద్యార్థులందరికీ షూలు కూడా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఓదెల జడ్పిటిసి గంట రాములుతో పాటు ఉ పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకు కోసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇంత పెద్ద సేవా కార్యక్రమం నిర్వహించిన దాత పద్మ హనుమయ్య లను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభినందించారు.
బైట్: దాసరి హనుమయ్య, దాత
పాఠశాల లోని ప్రతి ఒక్కరికి సైకిళ్లు అందడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని వారి మాటల్లోనే పేర్కొన్నారు
బైట్: సైకిల్ అందుకున్న విద్యార్థిని
బైట్: సైకిల్ అందుకున్న విద్యార్థిని


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.