ETV Bharat / state

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

చట్టంలో ప్రస్తావన లేకుండా ఎర్రమంజిల్​ భవనాలను చారిత్రక కట్టడాలుగా ఎలా పరిగణించాలని హైకోర్టు ప్రశ్నించింది. అధీకృత సంస్థ చట్ట ప్రకారం గుర్తిస్తేనే చారిత్రక కట్టడాలుగా పేర్కొంటారని స్పష్టం చేసింది.

author img

By

Published : Jul 10, 2019, 11:31 PM IST

హైకోర్టు
ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేత విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారించింది. చట్టంలో ప్రస్తావన లేకుండా ఎర్రమంజిల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా ఎలా పరిగణించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనాలు చారిత్రక నిర్మాణాలుగా పేర్కొంటున్న చట్టం లేదా ఉత్తర్వులు ఉంటే చూపాలని పేర్కొంది. చారిత్రక కట్టడాలకు సంబంధించిన హుడా చట్టంలోని నిబంధనను తొలగిస్తూ జీవో ఉన్నందున... దాని ఆధారంగా వాదనలు వినిపించవద్దని స్పష్టం చేసింది. జీవోను సవాల్ చేయకుండా దాని ఆధారంగా రద్దయిన నిబంధనలను ప్రస్తావించడం సరికాదని పేర్కొంది.

పరిహారం అందలేదు

నవాబ్ సఫ్రజర్​ జంగ్ ముల్క్ వారసులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. నిజాం ఆస్తులకు సంబంధించిన హైకోర్టు సంరక్షుడి పాత్ర పోషిస్తున్నందున.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను నామమాత్రపు ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. ఎర్రమంజిల్​లో 12 ఎకరాలకు సంబంధించి తమకు పరిహారం అందలేదని నవాబ్ వారసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ రేపు కొనసాగనుంది.

ఇవీ చూడండి: కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేత విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారించింది. చట్టంలో ప్రస్తావన లేకుండా ఎర్రమంజిల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా ఎలా పరిగణించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనాలు చారిత్రక నిర్మాణాలుగా పేర్కొంటున్న చట్టం లేదా ఉత్తర్వులు ఉంటే చూపాలని పేర్కొంది. చారిత్రక కట్టడాలకు సంబంధించిన హుడా చట్టంలోని నిబంధనను తొలగిస్తూ జీవో ఉన్నందున... దాని ఆధారంగా వాదనలు వినిపించవద్దని స్పష్టం చేసింది. జీవోను సవాల్ చేయకుండా దాని ఆధారంగా రద్దయిన నిబంధనలను ప్రస్తావించడం సరికాదని పేర్కొంది.

పరిహారం అందలేదు

నవాబ్ సఫ్రజర్​ జంగ్ ముల్క్ వారసులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. నిజాం ఆస్తులకు సంబంధించిన హైకోర్టు సంరక్షుడి పాత్ర పోషిస్తున్నందున.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను నామమాత్రపు ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. ఎర్రమంజిల్​లో 12 ఎకరాలకు సంబంధించి తమకు పరిహారం అందలేదని నవాబ్ వారసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ రేపు కొనసాగనుంది.

ఇవీ చూడండి: కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

Intro:Tg_wgl_49_10_Revenyu_adhikarula_lancham_raithulu_agraham_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ):రెవెన్యు అధికారులు అందినకాడికి రైతుల వద్ద డబ్బులు దండుకుంటు ఒకరి భూమి మరొకరి పేరుమీద ఎక్కిస్తు లక్షల రూపాయల తో బేరసారాలు ఇరువురి మధ్య జరిపిస్తూ అందిన కాడికి దండుకుంటు ,ఎమ్మార్వో 5 లక్షల డిమాండ్,విఆర్వో శ్రవణ్ 75 వేల రూపాయలు నగదు ,ఆర్ ఐ.10 వేలు నగదు ,ఇచ్చిన ఒకరి మీది భూమి ఒకరికి ఎక్కిస్తు లక్షల్లో బేరాలు సాగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంనుండి 3వందల మంది రైతుల తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి ర్యాలీగా వచ్చి ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు..తమకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.. లాంఛలకు, అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులను చర్యలు తీసుకొని,రైతులకు న్యాయం చేయాలని కోరారు.. జిల్లా లో అవినీతి గురించి అధికారులు కు తెలియజేయడానికి ఒక సెల్ నెంబర్ ను ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలని కోరారు..రైతులు రెవెన్యూ అధికారులు కు డబ్బులు ఇచ్చామని ధర్నాలో ఒకరొకరు అందరూ తెలియజేస్తున్నారు..
భూపాలపల్లి మండలం కుందురుపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి అనే రైతు భూమిని పట్టకు ఎక్కించాలంటే భూపాల్8రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో 5 లక్షల రూపాయల డిమాండ్ చేసారని,విఆర్వో శ్రవణ్ 2 లక్షల రూపాయల డిమాండ్ చేసి 75 వేల రూపాయలు తీసుకొని,వేరే రైతు వద్ద 10 లక్షలరూపాయల తీసుకొని నాకు ఉన్న 5 ఎకరాల భూమిని అతని పెరుమిదికి ఎక్కించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ ఐ 1లక్ష రూపాయల డిమాండ్ చేసి 1ప్ వేల రూపాయలు నగదు తీసుకున్నారని,ఇలాంటి అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఘనపూర్ మండలం లో డబ్బులు ఇస్తేనే పట్టకు ఎక్కిస్తానని రైతు తెలిపారు..రేగొండ మండల అధికారులు కూడా డబ్బులు ఇస్తే నే భూమి పట్టా ఎక్కిస్తామని తిప్పుతూ ఒకరి భూమిని మరొకరి పెరుమిదికి ఎక్కిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.. భూపాలపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని,స మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి రైతుల పట్ల పూర్తి బాధ్యత చేపట్టి,జిల్లా లో ఎంత వరకు పట్టాదారు పసుపుస్తకాలు అందయో,తెలుసుకొని,లాంఛలకు పాల్పడిన రెవెన్యూ అధికారులను తక్షణమే చర్యలు తీసుకొని రైతులు సాగు చేసుకుంటున్న భూమిని పట్టా కెక్కించి,రైతు బంధు ఇన్సూరెన్స్ ఇప్పించాలని తెలిపారు.. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల పని తీరు తీసుకొని వెంటనే రైతులకు పసుపుస్తకాలు అందజేయాలని, లేకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు.. లంచాలు ఎంత మంది వద్ద డబ్బులు ఎంత తీసుకున్నారో తెలియజేయాలంటే మిరే నేరుగా ఒక నంబర్ ను ప్రకటించాలని కోరారు..గండ్ర సత్యనారాయణ రావు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతున్నారు..ఏ.ఐ.ఎఫ్.బి.పార్టీ.నాయకులు,ప్రజాప్రతినిధులు, రైతులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు..

బైట్.1).పాపిరెడ్డి(భూపాలపల్లి రైతులు)
2).ఘనాపూర్ రైతు..
3).రేగొండ రైతు..



Body:Tg_wgl_49_10_Revenyu_adhikarula_lancham_raithulu_agraham_ab_TS10069


Conclusion:Tg_wgl_49_10_Revenyu_adhikarula_lancham_raithulu_agraham_ab_TS10069

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.