ETV Bharat / state

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు ' - high court

ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై ఇవాళ కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. మంత్రిమండలి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకోవాలని ప్రశ్నించిన ధర్మాసనం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

erramanzil
author img

By

Published : Aug 1, 2019, 6:02 PM IST

పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దని ఎర్రమంజిల్​ భవనం కూల్చివేత కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని పిటిషనర్ వాదించగా... అప్పులున్నాయని అభివృద్ధి పనులు ఆపమని చెప్పగలమా? అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మంత్రిమండలి నిర్ణయంలో చట్టపరమైన లోపం ఏంటో వివరించాలని ధర్మాసనం... పిటిషనర్​ను ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

ఇవీ చూడండి:'లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి'

పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దని ఎర్రమంజిల్​ భవనం కూల్చివేత కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని పిటిషనర్ వాదించగా... అప్పులున్నాయని అభివృద్ధి పనులు ఆపమని చెప్పగలమా? అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మంత్రిమండలి నిర్ణయంలో చట్టపరమైన లోపం ఏంటో వివరించాలని ధర్మాసనం... పిటిషనర్​ను ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

ఇవీ చూడండి:'లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.