ETV Bharat / state

'ఘనంగా దత్తోపంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలు' - SHRADDAYA DATTHO PANTH RENGDEEJI

భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ సంస్థాపకుడు శ్రద్దెయ దత్తో పంత్ రేంగ్డీజీ శతాబ్ది వేడుకలు సికింద్రాబాద్​లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా దత్తోపంత్ శత జయంత్యుత్సవాలు
author img

By

Published : Nov 14, 2019, 5:30 PM IST

బీఎంఎస్ భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ వ్యవస్థాపకులు, సామాజిక సంస్థల రూపశిల్పి శ్రద్దెయ దత్తోపంత్ రేంగ్డీజీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ హరిహర కళా భవన్​లో కార్మిక రైతు నేత దత్తోపంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దత్తో పంత్ జన్మ శతాబ్ది ఆధ్వర్యంలో 10 నవంబర్ 2019 నుంచి 10 నవంబర్ 2020 వరకు జన్మ శతాబ్ది కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని నిర్ణయించారు. మహోద్యమ కార్మిక రైతు ఉద్యమ నేత స్వదేశీ స్వాభిమాన ఆందోళనకారుడు దత్తో పంత్ అని తెలంగాణ ఉత్సవ సమితి కో కన్వీనర్ లక్ష్మణా చార్య అన్నారు.
'లోక కల్యాణం కోసం కృషి చేయాలనేది ఆయన నినాదం'
ప్రపంచ మానవ హక్కు దారులుగా ఎదగండి... విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఆలోచించండి... లోక కల్యాణం కోసం కృషి చేయండని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కర్షక లోకమంతా కదిలిందన్నారు. భారత గ్రామీణ ప్రాంతాల్లో స్వదేశీ స్వాభిమానం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.

ఘనంగా దత్తోపంత్ శత జయంత్యుత్సవాలు
ఇవీ చూడండి : ఆర్టీసీ సమ్మె - అట్టుడుకుతున్న రాష్ట్రం

బీఎంఎస్ భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ వ్యవస్థాపకులు, సామాజిక సంస్థల రూపశిల్పి శ్రద్దెయ దత్తోపంత్ రేంగ్డీజీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ హరిహర కళా భవన్​లో కార్మిక రైతు నేత దత్తోపంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దత్తో పంత్ జన్మ శతాబ్ది ఆధ్వర్యంలో 10 నవంబర్ 2019 నుంచి 10 నవంబర్ 2020 వరకు జన్మ శతాబ్ది కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని నిర్ణయించారు. మహోద్యమ కార్మిక రైతు ఉద్యమ నేత స్వదేశీ స్వాభిమాన ఆందోళనకారుడు దత్తో పంత్ అని తెలంగాణ ఉత్సవ సమితి కో కన్వీనర్ లక్ష్మణా చార్య అన్నారు.
'లోక కల్యాణం కోసం కృషి చేయాలనేది ఆయన నినాదం'
ప్రపంచ మానవ హక్కు దారులుగా ఎదగండి... విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఆలోచించండి... లోక కల్యాణం కోసం కృషి చేయండని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కర్షక లోకమంతా కదిలిందన్నారు. భారత గ్రామీణ ప్రాంతాల్లో స్వదేశీ స్వాభిమానం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.

ఘనంగా దత్తోపంత్ శత జయంత్యుత్సవాలు
ఇవీ చూడండి : ఆర్టీసీ సమ్మె - అట్టుడుకుతున్న రాష్ట్రం
Intro:సికింద్రాబాద్ యాంకర్.. భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ స్వదేశీ జాగరణ మంచ్ సంస్థాపకులు సామాజిక సంస్థల రూపశిల్పి శ్రద్దెయా దత్తుపంత్ ఠె0గ్దేజి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి..సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో కార్మిక రైతు నేత అయిన దత్తు పంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు..కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు దత్తు పంత్ జన్మ శతాబ్ది ఆధ్వర్యంలో నవంబర్ 10 2019 నుండి నవంబర్ 10 2020 వరకు జన్మ శతాబ్ది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోద్యమ కార్మిక రైతు ఉద్యమ నేత స్వదేశీ స్వాభిమాన ఆందోళనకారుడు దత్తో పంత్ అని అన్నారు..ఆయన జన్మ శతాబ్ది ఉత్సవ సమితి ఉద్ఘాటన కార్యక్రమాన్ని కార్మిక కర్షక రైతులందరికీ స్వాభిమానాన్ని చేకూరుతుందన్నారు..ప్రపంచ మానవ హక్కు దారులుగా ఎదగండి విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఆలోచించండి లోకకళ్యాణం కోసం కృషి చేయండని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమందికి కార్మిక కర్షక రైతాంగ లోకమంతా కదిలిందని అన్నారు..దేశ వ్యాప్తంగా కార్మిక రంగంలో విస్తరించి ఉన్న కమ్యూనిజం విఫలం అవుతుందని ఆయన అనాడే చెప్పారని వారు తెలిపారు ...భారతదేశ గ్రామీణ ప్రాంతా ల్లో స్వదేశీ స్వాభిమానం గురించి ప్రజల్లో తీసుకెళ్లిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు..ఒకవైపు గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా మరోవైపు రాష్ట్ర ఋషి గా పేరుగాంచిన దత్తు పంత్ శత జన్మ దినోత్సవాన్ని నాగపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని అనంతరం ఢిల్లీలో కూడా నిర్వహించినట్లు తెలిపారు..నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆయన శత జన్మదినోత్సవాలు జరుగుతున్నాయని అందులో కార్మికులు కర్షకులు రైతులు మేధావులు జర్నలిస్టులు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పలు విశ్వవిద్యాలయాల నుండి పాల్గొంటున్నారని తెలిపారు
బైట్ ..లక్ష్మణాచార్య తెలంగాణ ఉత్సవ సమితి కో కన్వీనర్
అంజి రెడ్డి రైతు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.