ETV Bharat / state

నేడు విజయవాడకు గవర్నర్ నరసింహన్

గవర్నర్ నరసింహన్ ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్లనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్​తో రేపు ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

author img

By

Published : May 29, 2019, 5:38 AM IST

Updated : May 29, 2019, 7:16 AM IST

నేడు విజయవాడ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ పయనమవుతారు. ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన తర్వాత మధ్యాహ్నం గవర్నర్, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలిసి దిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

నేడు విజయవాడ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

ఇవీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ పయనమవుతారు. ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన తర్వాత మధ్యాహ్నం గవర్నర్, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలిసి దిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

నేడు విజయవాడ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

ఇవీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

Intro:hyd-tg-06-28-nift-student-fashion-show-av-c11

హైదరాబాద్ మాదాపూర్ లోని లెఫ్ట్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది


Body:గ్రాడ్యుయేషన్ డే పురస్కరించుకొని ఫ్యాషన్ నోవా 2019 డైరెక్టర్ ఫ్యాషన్ షో నిర్వహించారు


Conclusion:విద్యార్థులు విభిన్న రకాలుగా డిజైన్ చేసిన ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది
Last Updated : May 29, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.