ETV Bharat / state

నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన గవర్నర్

author img

By

Published : Apr 22, 2020, 6:07 PM IST

రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళి సై పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు.

Governor distributes groceries
నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన గవర్నర్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయంగా గవర్నర్ సైతం ముదుకొచ్చారు. రాజ్​భవన్​లో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరని గుర్తు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయంగా గవర్నర్ సైతం ముదుకొచ్చారు. రాజ్​భవన్​లో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:- కరోనాపై పోరుకు సహకరించాలని తబ్లీగీ అధినేత పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.