ETV Bharat / state

స్మగ్లింగ్ ఇలా కూడా చేయెచ్చు

మూడు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

author img

By

Published : Mar 8, 2019, 5:28 AM IST

Updated : Mar 8, 2019, 11:48 AM IST

మూడు కేజీల పసిడి పట్టివేత
స్మగ్లింగ్ ఇలాకూడా చేయెచ్చు
అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు​ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన వారి లగేజీని ఆర్జీఐ కస్టమ్స్‌ ఉపకమిషనర్‌ రవి తనిఖీ చేశారు. బ్యాగ్‌లను లాక్కెళ్లడానికి ఉపయోగించే కడ్డీల మధ్యలో బంగారం పెట్టినట్లు గుర్తించారు. మొత్తం మూడు కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:దొరికిన దొంగ

స్మగ్లింగ్ ఇలాకూడా చేయెచ్చు
అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు​ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన వారి లగేజీని ఆర్జీఐ కస్టమ్స్‌ ఉపకమిషనర్‌ రవి తనిఖీ చేశారు. బ్యాగ్‌లను లాక్కెళ్లడానికి ఉపయోగించే కడ్డీల మధ్యలో బంగారం పెట్టినట్లు గుర్తించారు. మొత్తం మూడు కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:దొరికిన దొంగ

Intro:


Body:kdl


Conclusion:కొడంగల్ లో అన్ని విధాల అభివృద్ధి పనులు చేసి ఇ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తారని ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి తెలిపారు వరంగల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 30 లక్షల నిధులతో మంజూరైన ఐసిడిఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఇ శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు చిన్నారులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం పాఠశాలలోని గడుపుతారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రేమగా మెలిగి వారికి పాఠాలు బోధించాలని తెలిపారు అనంతరం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఆడపిల్లలు లు ఉన్నత చదువులకు దూరమై మధ్యలోనే చదువు ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించిందని తెలిపారు
Last Updated : Mar 8, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.