ETV Bharat / state

ఏటయిందే గోదారమ్మ.. ఎందుకిలా ఎరుపెక్కావమ్మా! - రాజమహేంద్రవరంలో గోదావరి నది

గోదావరి నదికి వరద రాక ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల గోదారి జలాలు ఎరుపురంగును సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.9 అడుగుల వద్ద ఉంది.

Godavari river flows in red color in eastgodavari district
ఎరుపు రంగులో పారుతున్న గోదావరి
author img

By

Published : Jun 23, 2020, 3:46 PM IST

నిన్నమొన్నటి నీలివర్ణంలో విశేషంగా ఆకర్షించిన గోదావరి... వర్షాకాలం వల్ల ఎరుపు రంగును సంతరించుకుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.9 అడుగుల నీటిమట్టం ఉంది. డెల్టా కాల్వలకు11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 10వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

నిన్నమొన్నటి నీలివర్ణంలో విశేషంగా ఆకర్షించిన గోదావరి... వర్షాకాలం వల్ల ఎరుపు రంగును సంతరించుకుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు.. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.9 అడుగుల నీటిమట్టం ఉంది. డెల్టా కాల్వలకు11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 10వేల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీచదవండి: ప్రస్తుత సమయంలో సముచిత నిర్ణయం: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.