జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించని దుకాణాలకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు జరిమానాలు విధించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డులు, ప్రకటనలు ఏర్పాటు చేసిన దుకాణ యజమానులకు భారీ షాక్ ఇచ్చారు.
![GHMC Fines on shops who do not follow the regulations in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_58_16_fine_to_shops_ghmc_photo2_7202041_1602digital_1613480480_254.jpg)
నగరంలోని శాలిబండ పిస్తా హౌస్కు రూ.50 వేలు, ఎల్బీనగర్ లక్కీ రెస్టారెంట్కు రూ.1.5 లక్షలు, నాగోల్లోని శ్రీనివాస ఫర్నిచర్ రూ.లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.