ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం అంటూ మున్సిపల్ కార్మికులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తుర్కయాంజాల్ పురపాలక సంఘం కమిషనర్ సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్కి గుండెపోటు