ETV Bharat / state

పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ - GHMC EMPLOYEES Rally in Yamjal

వంద శాతం స్వచ్ఛత సాధించడమే లక్ష్యంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పర్యావరణంపై అవగాహన ర్యాలీ చేపట్టింది. పరిసరాల పరిశుభ్రత వివరిస్తూ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ
author img

By

Published : Jun 5, 2019, 7:17 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం అంటూ మున్సిపల్ కార్మికులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తుర్కయాంజాల్ పురపాలక సంఘం కమిషనర్ సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ

ఇవీ చూడండి: రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్​కి గుండెపోటు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం అంటూ మున్సిపల్ కార్మికులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తుర్కయాంజాల్ పురపాలక సంఘం కమిషనర్ సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ

ఇవీ చూడండి: రంజాన్ వేడుకల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్​కి గుండెపోటు

Intro:FILE NAME:HYD_TG_20_05_GHMC RYALI_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


యాంకర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం. పరిశుభ్రత పర్యావరణ రక్షణ, మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు,ఉద్యోగులు.ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ పురపాలక సంఘము కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.


Body:FILE NAME:HYD_TG_20_05_GHMC RYALI_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


యాంకర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం. పరిశుభ్రత పర్యావరణ రక్షణ, మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు,ఉద్యోగులు.ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ పురపాలక సంఘము కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.


Conclusion:FILE NAME:HYD_TG_20_05_GHMC RYALI_AV_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM


యాంకర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం. పరిశుభ్రత పర్యావరణ రక్షణ, మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు,ఉద్యోగులు.ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ పురపాలక సంఘము కమిషనర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.