ETV Bharat / state

నాణ్యతలో రాజీ లేదు

నగరంలో మెరుగైన రోడ్ల నిర్వాహణ, మరమ్మతులపై జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Mar 8, 2019, 5:24 AM IST

Updated : Mar 8, 2019, 11:57 AM IST

జీహెచ్​ఎంసీ సమీక్ష సమావేశం
రోడ్డు పనులన్నీ సత్వరమే పూర్తిచేయాలి
న‌గ‌రంలో మెరుగైన రోడ్ల నిర్వహ‌ణ‌, మ‌ర‌మ్మతుల‌పై జీహెచ్ఎంసీ నిర్వాహ‌ణ విభాగం, జ‌ల‌మండ‌లి ఇంజినీర్లతో జీహెచ్​ఎంసీ కమిషనర్​ సమీక్ష నిర్వహించారు. జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేప‌ట్టిన మ్యాన్‌హోల్, క్యాచ్‌పిట్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను దానకిషోర్ ఆదేశించారు. వీటి మ‌ర‌మ్మతుల సంద‌ర్భంగా ప్రయాణికుల‌కు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చ‌ర్యలు తీసుకోవాలన్నారు. పనులన్నింటికీ నిధులు మంజూరు చేశామని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పర్యటక మార్గాలపై ప్రత్యేక దృష్టి...

ప‌ర్యట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు చార్మినార్‌, గోల్కొండ‌ త‌దిత‌ర చారిత్రక క‌ట్టడాలకు వెళ్లే మార్గాల్లోని రోడ్ల నిర్వహ‌ణ‌పై క‌మిష‌న‌ర్ ప్రత్యేకంగా చర్చించారు. స‌మావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్‌, జ‌ల‌మండ‌లి నిర్వాహ‌ణ విభాగం డైరెక్ట‌ర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో సిద్దిపేట బేష్​

రోడ్డు పనులన్నీ సత్వరమే పూర్తిచేయాలి
న‌గ‌రంలో మెరుగైన రోడ్ల నిర్వహ‌ణ‌, మ‌ర‌మ్మతుల‌పై జీహెచ్ఎంసీ నిర్వాహ‌ణ విభాగం, జ‌ల‌మండ‌లి ఇంజినీర్లతో జీహెచ్​ఎంసీ కమిషనర్​ సమీక్ష నిర్వహించారు. జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేప‌ట్టిన మ్యాన్‌హోల్, క్యాచ్‌పిట్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను దానకిషోర్ ఆదేశించారు. వీటి మ‌ర‌మ్మతుల సంద‌ర్భంగా ప్రయాణికుల‌కు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చ‌ర్యలు తీసుకోవాలన్నారు. పనులన్నింటికీ నిధులు మంజూరు చేశామని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పర్యటక మార్గాలపై ప్రత్యేక దృష్టి...

ప‌ర్యట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు చార్మినార్‌, గోల్కొండ‌ త‌దిత‌ర చారిత్రక క‌ట్టడాలకు వెళ్లే మార్గాల్లోని రోడ్ల నిర్వహ‌ణ‌పై క‌మిష‌న‌ర్ ప్రత్యేకంగా చర్చించారు. స‌మావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్‌, జ‌ల‌మండ‌లి నిర్వాహ‌ణ విభాగం డైరెక్ట‌ర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో సిద్దిపేట బేష్​

Intro:


Body:kdl


Conclusion:కొడంగల్ లో అన్ని విధాల అభివృద్ధి పనులు చేసి ఇ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తారని ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి తెలిపారు వరంగల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 30 లక్షల నిధులతో మంజూరైన ఐసిడిఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఇ శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు చిన్నారులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం పాఠశాలలోని గడుపుతారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రేమగా మెలిగి వారికి పాఠాలు బోధించాలని తెలిపారు అనంతరం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఆడపిల్లలు లు ఉన్నత చదువులకు దూరమై మధ్యలోనే చదువు ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించిందని తెలిపారు
Last Updated : Mar 8, 2019, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.