ETV Bharat / state

చిన్నారి మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో అధికారిపై వేటు

హైదరాబాద్​ యాదవ్​నగర్​లో చిన్నారి దీక్షిత్​ మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో అధికారులు చర్యలు ప్రారంభించారు. మ్యాన్​హోల్​ మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం వహించిన మెహిదీపట్నం సెక్షన్​ మేనేజర్​ డి.చంద్రును జలమండలి ఎండీ దానకిశోర్​ సస్పెండ్​ చేశారు. చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు సహాయం అందించారు.

author img

By

Published : Aug 23, 2019, 1:46 PM IST

Updated : Aug 23, 2019, 3:23 PM IST

అధికారిపై వేటు

గుడి మల్కాపూర్​ డివిజన్​ మహావీర్​ యాదవ్​నగర్​లో ఈ నెల 21న చిన్నారి దీక్షిత్​ మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో మెహిదీపట్నం సెక్షన్​ మేనేజర్​ డి.చంద్రును జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సస్పెండ్​ చేశారు. అలాగే చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు తక్షణ సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.

నిర్లక్ష్యం వల్లే...

మ్యాన్​హోల్​కు మరమ్మతు చేయించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీనీ బ్లాక్​లిస్టులో పెట్టి... క్రిమినల్​ కేసు నమోదు చేయాలని జలమండలి ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ ఆదేశించారు.

ఇదీ చూడండి : మ్యాన్​హోల్లో పడిన బాలుడు.. పరిస్థితి విషమం

గుడి మల్కాపూర్​ డివిజన్​ మహావీర్​ యాదవ్​నగర్​లో ఈ నెల 21న చిన్నారి దీక్షిత్​ మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో మెహిదీపట్నం సెక్షన్​ మేనేజర్​ డి.చంద్రును జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సస్పెండ్​ చేశారు. అలాగే చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు తక్షణ సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.

నిర్లక్ష్యం వల్లే...

మ్యాన్​హోల్​కు మరమ్మతు చేయించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీనీ బ్లాక్​లిస్టులో పెట్టి... క్రిమినల్​ కేసు నమోదు చేయాలని జలమండలి ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ ఆదేశించారు.

ఇదీ చూడండి : మ్యాన్​హోల్లో పడిన బాలుడు.. పరిస్థితి విషమం

Intro:TG_KRN_61_23_SRCL_HARITHAHARAM_AVB_G1_TS10040_HD

( )లక్ష్యం మేరకు మానేరు పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎస్సై శేఖర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ శివ జ్యోతి , స్థానిక ఎంపిటిసి సభ్యురాలు స్వప్న లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండలంలో సుమారు పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు .అందులో భాగంగానే మండేపల్లి శివారులోని మానేరు పరివాహక ప్రాంతంలో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.

బైట్: శేఖర్, ఎస్ ఐ, తంగళ్ళపల్లి.


Body:srcl


Conclusion:హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన ఎస్.ఐ, గ్రామస్థులు.
Last Updated : Aug 23, 2019, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.