ETV Bharat / state

కాసేపు కుటుంబ సభ్యులతో సరదాగా... - hyderabad

నిత్యం నేరస్తుల వేటలో నిమగ్నమయ్యే పోలీసులు.. కుటుంబ ప్రేమానురాగాలకు దూరంగా ఉంటారు.  కుటుంబ సభ్యులతో గడిపితే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇందుకోసం హైదరాబాద్​లో సీసీఎస్ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

కుటుంబ సభ్యలతో సరదాగా సీసీఎస్ పోలీసులు
author img

By

Published : Feb 10, 2019, 8:09 PM IST

కుటుంబ సభ్యలతో సరదాగా సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్​లో సీసీఎస్ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. అధికారులంతా కుటుంబసభ్యులతో ఆటపాటలతో గడిపారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ అంజనీ కుమార్​ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంకు హాజరవటం సంతోషంగా ఉందని అన్నారు. తాము ఏదైనా కేసును ఛేదించామంటే అది కుటుంబ సభ్యుల సహకారం వల్లనేనని తెలిపారు.
undefined
తమ తల్లిదండ్రులు పోలీస్ శాఖలో పని చేయడం గర్వంగా ఉందని, వాళ్ళు ఆ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నారని అధికారుల పిల్లలు హర్షం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యలతో సరదాగా సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్​లో సీసీఎస్ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. అధికారులంతా కుటుంబసభ్యులతో ఆటపాటలతో గడిపారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ అంజనీ కుమార్​ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంకు హాజరవటం సంతోషంగా ఉందని అన్నారు. తాము ఏదైనా కేసును ఛేదించామంటే అది కుటుంబ సభ్యుల సహకారం వల్లనేనని తెలిపారు.
undefined
తమ తల్లిదండ్రులు పోలీస్ శాఖలో పని చేయడం గర్వంగా ఉందని, వాళ్ళు ఆ ఉద్యోగాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నారని అధికారుల పిల్లలు హర్షం వ్యక్తం చేశారు.
Intro:tg_wgl_52_10_bhakthulaku_vasathuleni_medaram_ab_c7_SD
G Raju mulugu contributer

యాంకర్ : వనదేవతలకు మొక్కులు సమర్పించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలి వస్తున్నారు. మొదటగా పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగులో సరైన వసతులు లేక మహిళా భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.


Body:వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈరోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి రాష్ట్రాల నుండి ఆదివారం బుధవారం , గురువారం రోజులలో మేడారం జాతరకు చేరుకొని ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి ఎంతో ఆశతో వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది స్నానఘట్టాల వద్ద స్నానాలు చేసేందుకు సరైన షవర్లు లేక, ఈ స్నానాలు ఒకవేళ ఆచరిస్తే మహిళలకు బట్టలు మార్చుకునేందుకు బాత్రూమ్స్ లేక భక్తులు మహిళా భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పది రోజుల్లోనే మినీ జాతర ఉండటంతో ఇప్పటికే వేలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ జంపన్న వాగు వద్ద ఇప్పటికీ సరైన వసతులు చేయకపోవడం శోచనీయమని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా త్వరతగతిన వసతులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల ను అమ్మవార్లకు నైవేద్యాలు, కొబ్బరి కాయలు కోరిన కోరికలు తీర్చిన తల్లికి నిలువెత్తు బంగారం( బెల్లం) సమర్పించుకుంటున్నారు. కొంతమంది భక్తులు ఒకరోజు పస చేసి తిరు ప్రాణం చేస్తున్నారు. మరికొంత మంది భక్తులు మొక్కుబడి తర్వాత యాటపిల్లను హెల్త్ ఇచ్చి జాతర చుట్టూ ఉన్న అడవుల చెట్టు నీడలో వన భోజనాలు చేసి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చిన ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు జీవితకాలం మర్చిపోలేమని ఎల్లవేళలా వాళ్లనే తలుచుకుంటూ ఉంటామని భక్తులు అంటున్నారు. ఈరోజు 10 వేలకు పైగా వచ్చిన భక్తులు తో గుడి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఇదే ఆసరాగా తీసుకున్న జేబు దొంగలు భక్తుల జీవులు కాజేశారు. ఇది ఏమని ఎండోమెంట్ అధికారులను అడుగుతే మాకేం తెలుసు అని ఎదురు చెప్పడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు భద్రత ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.


Conclusion:బైట్స్ : 1. స్వాతి భక్తురాలు కాజీపేట
2. కళ్యాణి భక్తురాలు హన్మకొండ
3. సుమలత రెడ్డి భక్తురాలు మణుగూరు
4. లక్ష్మణ్ భక్తుడు వరంగల్
5. సురేందర్ రెడ్డి భక్తుడు మణుగూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.