ETV Bharat / state

ఆర్బాటాలు లేకుండా లంబోదరుని నిమజ్జనం - హుస్సేన్​సాగర్​లో గణేశ్​ నిమజ్జనం

ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా గణేశ ప్రతిమల నిమజ్జనం జరుగుతుంది. హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి భక్తులు తీసుకువస్తున్నారు.

ganesh nimajjanam at hussain sagar in hyderabad
హంగు ఆర్బాటాలు లేకుండా లంబోదరుని నిమజ్జనం
author img

By

Published : Aug 23, 2020, 2:33 PM IST

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయకుని విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. తొలిరోజు తక్కువ సంఖ్యలో లంబోదరుని విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి.

ఇళ్లలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు... ప్రతిమలను నిమజ్జనం కోసం తీసుకువస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా హుస్సేన్‌ సాగర్‌కు వచ్చి భక్తిశ్రద్ధలతో లంబోదరుడిని సాగనంపారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వినాయకుని విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. తొలిరోజు తక్కువ సంఖ్యలో లంబోదరుని విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి.

ఇళ్లలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు... ప్రతిమలను నిమజ్జనం కోసం తీసుకువస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా హుస్సేన్‌ సాగర్‌కు వచ్చి భక్తిశ్రద్ధలతో లంబోదరుడిని సాగనంపారు.

ఇదీ చదవండి: ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.