ETV Bharat / state

నిమజ్జన క్రతువు పరిశీలించిన డిప్యూటీ మేయర్​, సీపీ - ganesh immersion event

భాగ్యనగరంలో గణేశ్​ నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగుతోంది. కూకట్​పల్లిలోని ఐడియల్​ చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్​ ఫసీయుద్దీన్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పరిశీలించారు.

సైబరాబాద్​ సీపీ
author img

By

Published : Sep 12, 2019, 7:35 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పరిశీలించారు. నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చెరువు వద్ద బై.. బై.. గణేశా అంటూ భక్తులు భక్తి భావంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకూ 5 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశామని... ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని డిప్యూటీ మేయర్​ ఫసీయుద్దీన్​ తెలిపారు. సైబరాబాద్​ పరిధిలో 11 వేల గణనాథుల నిమజ్జనాలు పూర్తయ్యాయని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

నిమజ్జన క్రతువు పరిశీలించిన డిప్యూటీ మేయర్​, సీపీ

ఇదీ చూడండి : ఖైరతాబాద్​ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి

హైదరాబాద్​ కూకట్​పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్​ బాబా ఫసీయుద్దీన్​, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పరిశీలించారు. నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చెరువు వద్ద బై.. బై.. గణేశా అంటూ భక్తులు భక్తి భావంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకూ 5 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశామని... ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని డిప్యూటీ మేయర్​ ఫసీయుద్దీన్​ తెలిపారు. సైబరాబాద్​ పరిధిలో 11 వేల గణనాథుల నిమజ్జనాలు పూర్తయ్యాయని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

నిమజ్జన క్రతువు పరిశీలించిన డిప్యూటీ మేయర్​, సీపీ

ఇదీ చూడండి : ఖైరతాబాద్​ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి

Amethi (Uttar Pradesh), Sep 12 (ANI): Reacting to Minister of State (MoS) in Prime Minister's Office, Jitendra Singh's statement that the next agenda of the government will to be retrieve Pakistan occupied Kashmir (PoK), Army Chief Bipin Rawat on Sep 12 said that the institutions of the country will work as per the orders of the government, and in any case, Army was always ready for whatever actions are required. The Army Chief also said the present actions being taken in JandK are only for the benefits of the residents, and they need to show patience and give a chance to security forces. He added that since the Kashmiris were suffering from terrorism for the last 30 years, they needed to think how their lives could get better from the recent decisions taken by the government.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.