ETV Bharat / state

అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు - అడవుల అభివృద్ధి

అడవుల రక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్​లో రిటైర్డ్​ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో తమ సలహాలు, సూచనలు అందించారు. అంతరించిపోతున్న చెట్ల జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. హరితహారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని అభిప్రాయపడ్డారు.

విశ్రాంత అధికారుల సమావేశం
author img

By

Published : Jul 9, 2019, 9:38 PM IST

అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు

సహజ అటవీ రక్షణకు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్​లో రిటైర్డ్​ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో అడవుల అభివృద్ధికై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అటవీ శాఖ తరపున చేపట్టిన పథకాలు, కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ భూముల ఆక్రమణలు, సిబ్బంది రక్షణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మంచి పరిణామం

అడవుల రక్షణకై గతంలో ఎవ్వరూ ఇవ్వని ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని... ఇది మంచి పరిణామమని విశ్రాంత అధికారులు అభివర్ణించారు. స్థానిక భూముల్లో పెరిగే అటవీ చెట్ల జాతులను అభివృద్ది చేయాలని... హరితహారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని వారు సూచించారు.

ఇదీ చూడండి : అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్​

అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు

సహజ అటవీ రక్షణకు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్​లో రిటైర్డ్​ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో అడవుల అభివృద్ధికై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అటవీ శాఖ తరపున చేపట్టిన పథకాలు, కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ భూముల ఆక్రమణలు, సిబ్బంది రక్షణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మంచి పరిణామం

అడవుల రక్షణకై గతంలో ఎవ్వరూ ఇవ్వని ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని... ఇది మంచి పరిణామమని విశ్రాంత అధికారులు అభివర్ణించారు. స్థానిక భూముల్లో పెరిగే అటవీ చెట్ల జాతులను అభివృద్ది చేయాలని... హరితహారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని వారు సూచించారు.

ఇదీ చూడండి : అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్​

Intro:TG_ADB_60_09_MUDL_JC PRESS MEET_AVB_TS10080

note vedios FTP lo pampinchanu sir

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ కార్యాలయంలో జేసీ భాస్కర్ రావు ప్రెస్ మీట్

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారిగా లిస్టులను బుధవారం sc,st,be ,woman వారిగా ప్రకటన చేస్తామని అన్నారు,అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14 వరకు తెలపాలని ,భైంసా మున్సిపాలిటీ లో 2011 జనాభా ప్రకారం 49764 ఉండగా 2019 పార్లమెంటు ఎన్నికల ప్రకారం 41242 ఓటర్లు ఉన్నారు, భైంసా లో గతంలో 23 వార్డులు ఉండగా వార్డుల విభజన కారణంగా 26 వార్డులకు పెంచడం జరిగిందని,వార్డుల విభజనలో మొత్తం 35 అభ్యంతరాలు రాగ వారికి అనుమానాలను నివృత్తం చేశామని వెల్లడించారు


Body:భైంసా


Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.