ETV Bharat / state

ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు: కల్యాణ్​రామ్​

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 30వ రహదారి భద్రత వారోత్సవాల్లో సినీ నటుడు కల్యాణ్​రామ్ పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్​ నియమాలను పాటించాలని ​ సూచించారు.

author img

By

Published : Feb 4, 2019, 7:11 PM IST

కల్యాణ్​రామ్​

కల్యాణ్​రామ్​
హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో జరిగిన 30వ రహదారి భద్రత వారోత్సవాలకు సినీ నటుడు కల్యాణ్ రామ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని, ట్రాఫిక్​ నియమాలు అందరూ పాటించాలని కల్యాణ్​రామ్​ సూచించారు. భద్రత నియమాలు తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అదే చివరకు ప్రాణాలను తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
undefined

కల్యాణ్​రామ్​
హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో జరిగిన 30వ రహదారి భద్రత వారోత్సవాలకు సినీ నటుడు కల్యాణ్ రామ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని, ట్రాఫిక్​ నియమాలు అందరూ పాటించాలని కల్యాణ్​రామ్​ సూచించారు. భద్రత నియమాలు తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అదే చివరకు ప్రాణాలను తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
Intro:hyd-tg-VKB-27-04-Nirasana-Diksha-ab-C21

యాంకర్ ...హిందు సాంప్రదాయం పై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలస్సిన అవసరం వచ్చిందని శబరిమల పరిరక్షణ సమతి సభ్యులు అభిప్రాయ పడ్డారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం మందు శబరిమల పరిరక్షణ సమితి ఆద్వర్యంలో శబరిలో మహిళా ల అనుమతికి నిరసనగా దిక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు నిర్ణయం శబరిమలై ఆలయ నియమాలకు విరుద్ధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. చెవేళ్ళ పార్లమెంటరీ బిజేపీ ఇంచార్జీ జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
బైట్ ... ప్యాట మల్లేశం (సమితి సభ్యుడు )



Body:మురళీకృష్ణ


Conclusion:వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.