ETV Bharat / state

నేటితో ముగియనున్న ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​

author img

By

Published : Dec 31, 2020, 12:41 PM IST

హైదరాబాద్​లో నిర్వహించిన ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​ నేటితో ముగియనుంది. 3 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో గంగపుత్ర వారి చేపల రుచులు అందరిని ఆకట్టుకున్నాయి.

నేటితో ముగియనున్న ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​
నేటితో ముగియనున్న ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​

హైదరాబాద్​ సీతాఫల్​మండి మత్య్య సహకారం, గంగపుత్ర మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వారసిగూడ చౌరస్తాలో మూడు రోజుల పాటు జరిగిన ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బౌద్ధ నగర్​ నూతన కార్పొరేటర్​ శైలజ బెస్త, ప్రజలకు పౌష్టిక ఆహారం చేపల వంటకాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గంగపుత్ర వారి చేపల రుచులు మూడు రోజుల ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోందని సొసైటీ ప్రెసిడెంట్​ స్వర్ణలత బెస్త తెలిపారు. 2020 సంవత్సరం నేటితో ముగుస్తున్న సందర్భంగా రుచికరమైన చేపల రుచులు ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదామని సూచించారు.

హైదరాబాద్​ సీతాఫల్​మండి మత్య్య సహకారం, గంగపుత్ర మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వారసిగూడ చౌరస్తాలో మూడు రోజుల పాటు జరిగిన ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బౌద్ధ నగర్​ నూతన కార్పొరేటర్​ శైలజ బెస్త, ప్రజలకు పౌష్టిక ఆహారం చేపల వంటకాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గంగపుత్ర వారి చేపల రుచులు మూడు రోజుల ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోందని సొసైటీ ప్రెసిడెంట్​ స్వర్ణలత బెస్త తెలిపారు. 2020 సంవత్సరం నేటితో ముగుస్తున్న సందర్భంగా రుచికరమైన చేపల రుచులు ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదామని సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.