ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంచిన మాజీ ఎమ్మెల్యే

author img

By

Published : Apr 4, 2020, 5:30 PM IST

హిమాయత్​నగర్​లో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహార పొట్లాలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్​రెడ్డి పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారి సేవలను ఆయన కొనియాడారు.

ex-mla-chintala-ramachandar-reddy-distributed-food-packets-to-the-ghmc-workers-in-hyderabad
పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంచిన మాజీ ఎమ్మెల్యే

లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సేవలను భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్​లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వై జంక్షన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతల పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రాణాలకు తెగించి భాగ్యనగరంలో రాత్రింబవళ్లు రోడ్లను శుభ్రం చేస్తూ... ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.

పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంచిన మాజీ ఎమ్మెల్యే

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సేవలను భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్​లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వై జంక్షన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చింతల పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రాణాలకు తెగించి భాగ్యనగరంలో రాత్రింబవళ్లు రోడ్లను శుభ్రం చేస్తూ... ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.

పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంచిన మాజీ ఎమ్మెల్యే

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.