ETV Bharat / state

ఈనెల 24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

author img

By

Published : Jul 17, 2019, 7:50 PM IST

ఈనెల 24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నేటితో ముగిసింది.

ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

ఎంసెట్ ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావల్సి ఉన్నందున 24 నుంచి తుది విడత ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నేటితో ముగిసింది. సుమారు పదివేల మంది ఇంజినీరింగ్ సీటు వచ్చినప్పటికీ కాలేజీల్లో చేరలేదు. వారందరూ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలతో పాటు డీమ్డ్, ప్రైవేట్, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో చేరినట్లు తెలుస్తోంది. మొదటి విడత తర్వాత ఇంజినీరింగ్​లో 16 వేల 432 సీట్లు, బీఫార్మసీలో 3 వేల 193, ఫార్మాడీలో 505 సీట్లు... మొత్తం కలిపి 20 వేల 310 సీట్లు మిగిలాయి. సీటు పొందిన వారు కాలేజీల్లో చేరకపోవడం వల్ల మిగిలిన సుమారు పదివేల సీట్లతో కలిపి.. దాదాపు 30వేల సీట్లను తుది విడత కౌన్సెలింగ్ లో భర్తీ చేయనున్నారు.

ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం

ఎంసెట్ ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావల్సి ఉన్నందున 24 నుంచి తుది విడత ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నేటితో ముగిసింది. సుమారు పదివేల మంది ఇంజినీరింగ్ సీటు వచ్చినప్పటికీ కాలేజీల్లో చేరలేదు. వారందరూ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలతో పాటు డీమ్డ్, ప్రైవేట్, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో చేరినట్లు తెలుస్తోంది. మొదటి విడత తర్వాత ఇంజినీరింగ్​లో 16 వేల 432 సీట్లు, బీఫార్మసీలో 3 వేల 193, ఫార్మాడీలో 505 సీట్లు... మొత్తం కలిపి 20 వేల 310 సీట్లు మిగిలాయి. సీటు పొందిన వారు కాలేజీల్లో చేరకపోవడం వల్ల మిగిలిన సుమారు పదివేల సీట్లతో కలిపి.. దాదాపు 30వేల సీట్లను తుది విడత కౌన్సెలింగ్ లో భర్తీ చేయనున్నారు.

ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం

Intro:tg_nlg_213_17_drunken_drive_av_TS10117
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి వాహనచోదకులకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు . రెండు కార్లు సీజ్ చేశారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Body:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి వాహనచోదకులకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు . రెండు కార్లు సీజ్ చేశారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Conclusion:హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి వాహనచోదకులకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు . రెండు కార్లు సీజ్ చేశారు .మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.