ETV Bharat / state

పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

author img

By

Published : Apr 19, 2020, 1:58 PM IST

ఆటోలో కొత్తిమీర అమ్ముకుందామని తెచ్చుకున్నాడు. లాక్​డౌన్​ టైమింగ్​ని మరిచాడో ఏమో పాపం ఆ రైతన్న.. పోలీసులను చూసి భయపడ్డాడు. మొత్తం సరుకుని రోడ్డు పాలు చేశాడు.

due-to-lockdown-farmer-left-coriander-on-the-road-at-guntur
పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ఓ రైతు తన ఆటోలో కొత్తిమీర కట్టలను అమ్ముదామని తీసుకొని వెళ్తుండగా రోడ్డుపై పోలీసులను చూసి భయపడ్డాడు. 9 గంటల సమయంలో ఆటోని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఇంక ఈ కొత్తిమీరను ఎవ్వరూ కొనరని అనుకున్నాడు. ఏం చేయాలో తోచక ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదారికి పక్కన సరుకును పడేశాడు. అటువైపుగా రాకపోకలు చేసిన చాలా మంది ఆ కట్టలను తీసుకుపోయారు.

ఓ రైతు తన ఆటోలో కొత్తిమీర కట్టలను అమ్ముదామని తీసుకొని వెళ్తుండగా రోడ్డుపై పోలీసులను చూసి భయపడ్డాడు. 9 గంటల సమయంలో ఆటోని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఇంక ఈ కొత్తిమీరను ఎవ్వరూ కొనరని అనుకున్నాడు. ఏం చేయాలో తోచక ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదారికి పక్కన సరుకును పడేశాడు. అటువైపుగా రాకపోకలు చేసిన చాలా మంది ఆ కట్టలను తీసుకుపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.