ETV Bharat / state

మత్తెక్కిస్తున్న మందుబాబులు

రాష్ట్రంలో మందుబాబుల జోరు రోజురోజుకి పెరిగిపోతోంది. మత్తులో జోగుతూ పోలీసులకే మతి పోయేలా చేస్తున్నారు. డ్రంక్ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో కల్లుతిరిగే జరిమానాలు కడుతూ సర్కార్​ ఖజానా నింపుతున్నారు.

author img

By

Published : Feb 16, 2019, 10:27 PM IST

Updated : Feb 16, 2019, 11:37 PM IST

పేట్రేగుతున్న తాగుబోతులు..!

పేట్రేగుతున్న తాగుబోతులు..!
పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా.. మరెన్నో కఠిన శిక్షలు వేసినా... హైదరాబాద్​లో మందుబాబులు మాత్రం మత్తులో ఊగుతూ రోడ్డెక్కెస్తున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు 1788 కేసులు నమోదయ్యాయంటే పోలీసుల హెచ్చరికలు ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతోంది. ఇందులో 468 మందికి కోర్టు శిక్షలు విధించగా... 108 మంది డ్రైవింగ్​ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసింది. ఇక జరిమానాల మొత్తం చూసి పోలీసులే అవాక్కయ్యారు. పదిహేను రోజుల్లో అక్షరాల 38,48,700 రూపాయలు జరిమానాలు వసూలయ్యాయంటే ట్రాఫిక్​ నిబంధనలు ఎంతగా పాటిస్తున్నారో తెలుస్తోంది.
undefined

పలుసార్లు నిబంధనలు అతిక్రమించి, మత్తులో రోడ్డెక్కిన ప్రబుద్ధులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి 30రోజులు, ముగ్గురికి 20, ఇద్దరికి 15, పది మందికి 10 రోజులు చంచల్​ గూడా జైలుకి పంపించింది.
నగరవాసుల భద్రత కోసమే పోలీసులు నిబంధనలు, హెచ్చరికలు చేసినా... కఠిన చర్యలు తీసుకున్నా... మందు బాబులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

పేట్రేగుతున్న తాగుబోతులు..!
పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా.. మరెన్నో కఠిన శిక్షలు వేసినా... హైదరాబాద్​లో మందుబాబులు మాత్రం మత్తులో ఊగుతూ రోడ్డెక్కెస్తున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు 1788 కేసులు నమోదయ్యాయంటే పోలీసుల హెచ్చరికలు ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతోంది. ఇందులో 468 మందికి కోర్టు శిక్షలు విధించగా... 108 మంది డ్రైవింగ్​ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసింది. ఇక జరిమానాల మొత్తం చూసి పోలీసులే అవాక్కయ్యారు. పదిహేను రోజుల్లో అక్షరాల 38,48,700 రూపాయలు జరిమానాలు వసూలయ్యాయంటే ట్రాఫిక్​ నిబంధనలు ఎంతగా పాటిస్తున్నారో తెలుస్తోంది.
undefined

పలుసార్లు నిబంధనలు అతిక్రమించి, మత్తులో రోడ్డెక్కిన ప్రబుద్ధులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి 30రోజులు, ముగ్గురికి 20, ఇద్దరికి 15, పది మందికి 10 రోజులు చంచల్​ గూడా జైలుకి పంపించింది.
నగరవాసుల భద్రత కోసమే పోలీసులు నిబంధనలు, హెచ్చరికలు చేసినా... కఠిన చర్యలు తీసుకున్నా... మందు బాబులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
Intro:రంగారెడ్డి జిల్లా చేవెల్ల జాబ్ మేళా


Body: రంగాడ్డి జిల్లా చేవెళ్లలోని జాగృతి డిగ్రీ కళాశాలలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిర్వహించిన జాబ్ మేల కు విశేష స్పందన వచ్చింది సుమారుగా రెండు వేల మంది నిరుద్యోగులకు హాజరయ్యారు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఏంటి విశేషాలు తెలిపారు


Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
Last Updated : Feb 16, 2019, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.